Home » ncp
దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను
ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం
కొంత కాలంగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా శత్రువుగా మార్చేసుకున్న ఆయన.. బీజేపీయేతర పక్షాలకు కొన్నిసార్లు పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాల్ని ఎండగడుతున్న ఆయన.. ఇక స్వరాష్ట్రం మహారాష్ట్రలో అయితే ఢీ అంటే ఢీ అంటు
నాగాలాండ్లో అత్యధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు కలిగి ఉన్నప్పటికీ ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి అన్ని పార్టీల మద్దతును ప్రకటించనున్నాయి. అదీ, ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఏర్�
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు బెదిరింపులు వచ్చాయి. ఒక వ్యక్తి మంగళవారం పవార్ ఇల్లైన సిల్వర్ ఓక్కు ఫోన్ చేసి ఆయనను కాల్చి చంపుతామంటూ బెదిరించాడట. సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోగ్యంతో సోమవారం ముంబైలోని బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందనున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యి నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగే పార్టీ శిబిరాల్లో శరద్ పవార్ పాల్గొంటారని ఎన్స�
సుప్రియ సూలే తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘హడప్సర్ నుండి సస్వాద్ వరకు పాల్కీ హైవేకు తక్షణమే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది.ఇప్పుడు ఇక్కడ ఒక్క కారు ఆగినా విపరీతంగా ట్రా�
ఈ సందర్భాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్తో గుర్తు చేసుకుంటున్నారు కొంత మంది. 2019లో సతారా లోక్సభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో పవార్ వర్షంలో తడుస్తూనే ప్రచారం నిర్వహించారు. అప్పుడు పవార్ వీడియోలు, ఫొటోలు బాగ�
మహారాష్ట్రలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి చోద్యాలే వనిపిస్తున్నాయి. 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికల్లో తామే గెలిచామంటే తామే గెలిచామంటూ అధికార, విపక్ష కూటములు చెప్పుకుంటున్నాయి. బ
శివసేన తర్వాత ఎన్సీపీనే బీజేపీ టార్గెట్ చేసిందని, ఇప్పటికే ఆ పనిలో కమల నేతలు బిజీ బిజీగా ఉన్నారన్న అంచనాల మధ్య తాజా ఘటన మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. కొందరైతే నాలుగు అడుగులు ముందుకు వేసి.. ఎన్సీపీలో చీలికలు వచ్చాయని, అజిత్ పవార్ పార్టీ వ