Home » ncp
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన ప్రతినిధి మహేష్ భరత్ తపసే శనివారం ప్రకటించారు. ఈసారి కూడా ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నిక ద్వారా మరో నాలు�
విపక్షాలపై ఈ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనపై ఎన్సీపీ, టీఎంసీ ఎందుకు స్పందించలేదని సామ్నా ప్రశ్నించింది. అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయని వ్యవహారంలో మమతాబెనర్జీపై కూడా సామ్నా మొట్టమొదటి సారి విమర్శలు గుప్పించి
పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కాగా ఇందులో బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 53 స్థానాలతో ద్వితియ స్థానంలో నిలిచింది. ఇక షిండే ఆధ్వ�
మహా ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పార్లమెంట్ వేదికగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే సెటైర్లు వేశారు. మహా ప్రభుత్వం ‘ఏక్ దుజే కే లియే’(అన్యోన్యమైన జంట) అని బీజేపీకి చెందిన ఒక �
సోమవారం జరిగిన బల పరీక్షలో షిండే విజయం సాధించారు. దీంతో షిండే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో పాలన సాగించనుంది. ఈ నేపథ్యంలో మొన్నటివరకు అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి (ఎమ్వీఏ) ప్రతిపక్షంగా మారింది. దీంతో కొత్త ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాల్సి వచ
మహారాష్ట్రలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్ర సర్కారు కుప్పకూలే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పలు ఆరోపణలు చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవ�
గత రెండేళ్లలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ద్వారా శివ సైనికులు, పార్టీ బలహీన పడ్డాయి. ఇతర భాగస్వాములు మాత్రం లాభపడ్డారు. దీంతో శివ సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన అసహజమైన ఈ కూటమి నుంచి బయటకు రావాలి.
మహారాష్ట్రలో కొన్ని రోజులుగా MSRTC ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కారించాలని ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఐటీ షాక్ తగిలింది. అజిత్ పవార్కు చెందిన రూ. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ మంగళవారం సీజ్
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.