Home » ncp
2014లో మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించటంపై స్పష్టతనిచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. అప్పటి ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై కీలక విషయాలను సామ్నా పత్రికతో పంచుకున్నారు పవార్. 2014లో �
దేశంలోని జాతీయ రాజకీయ పార్టీలు 2004-19 మధ్య కాలంలో పలువురు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను సేకరించాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు �
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్
ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి కేవలం 5 రోజులు మాత్రమే డ్యూటీ చేస్తారు. వారం రోజుల్లో..అంటే..శని, ఆదివారాలు లీవ్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే..ఇక్కడే ట్విస్ట్ ఉంది. మరో 45 నిమిషాల పాటు అదనంగా ప
మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ యశ్వంత్ రావ్ గఢఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్,ఎన్సీపీలను ఈ సందర్భంగా యశ్వంత్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన మంత్రిపదవుల కేటాయింపై కాంగ్రెస్,ఎన్సీపీలు బహిరంగం�
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పుడు కొత్త మిత్రపక్షాల మధ్య విబేధాలకు దారితీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో బెర్త్ దక్కకపోవడం పలువురు కాంగ్రెస్,సేన,ఎన్సీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ కాంగ్రెస్ లీడర్,మాజీ సీఎం పృధ్
మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి �
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ముస్లింలను ఉద్దేశించి యూపీ లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ లోని సీనియర్ నేతలు విభిన్నంగా స్పందించారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి �
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ కే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్-30,2019న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా అదేరోజు ప్రమాణస్వీకారం �
బీజేపీపై ప్రజలకు రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందని ఎన్సీపీ, శివసేన వ్యాఖ్యానించాయి. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టని, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జార్ఖండ్ ప్రజలు గర్వభంగం చేశ�