ncp

    రైతులకు శుభవార్త : రూ. 2లక్షల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ

    December 21, 2019 / 02:19 PM IST

    రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ �

    బీ అలర్ట్…శివసేనలోకి బీజేపీ ఎమ్మెల్యేలు!

    December 20, 2019 / 04:22 PM IST

    మహారాష్ట్రలో ప్రతిపక్ష బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు శివసేన రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఫ్రెండ్స్ అవబోతున్నారంటూ బీజేపీకి అలర్ట�

    మహారాష్ట్రలో శాఖల కేటాయింపు…శివసేనకు హోం,ఎన్సీపీకి ఫైనాన్స్

    December 12, 2019 / 12:54 PM IST

    మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాల అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగింది. మంగళవారం ఎన్పీపీ నాయకుడు అజిత్ పవార్,కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థరోట్ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిసి మూడుపార్టీల మధ్య పవర్ షేరింగ్ ఫ�

    మహారాష్ట్ర బీజేపీకి షాక్ లు…కోర్ కమిటీ నుంచి తప్పుకున్న పంకజా ముండే

    December 12, 2019 / 11:12 AM IST

    మహారాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికస్థానాలు గెల్చుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేయలేకపోయిన బీజేపీకి ఆ పార్టీ ముఖ్య నాయకులు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దివంగత బీజేపీ నాయకుడు గోపీనాద్ ముండే క

    అజిత్‌కు డిప్యూటీ : సేనకు 16, ఎన్సీపీ 14, కాంగ్రెస్ 13

    November 27, 2019 / 11:28 AM IST

    ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్లు అయినట్టే.

    విశ్లేషణ: మహారాష్ట్ర రాజకీయాల్లో అందరూ పరాజితులే

    November 27, 2019 / 07:30 AM IST

    మహారాష్ట్ర ఎపిసోడ్‌లో ప్రతి పార్టీ ఎంతో కొంత సైద్ధాంతికంగా నష్టపోయింది. ఎక్కువగా పరువు పోగొట్టుకుంది మాత్రం… రాష్ట్రపతి, గవర్నరే. వచ్చిన అవకాశాన్ని ప్రతి పార్టీ పకడ్బందీగా చేజిక్కించుకుంటుందని అనుకోలేం. అర్ధరాత్రి విధ్వంసకర రాజకీయాల్�

    నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ : శివసేన సంచలన వ్యాఖ్యలు

    November 27, 2019 / 07:01 AM IST

    మహారాష్ట్రలోమహావికాస్ అఘాడీ పేరుతో త్రిపక్ష కూటమి అధికార పీఠాన్ని ఎక్కుతున్న సమయంలో శివసేన మరో బాంబు పేల్చింది. మహారాష్ట్రలో తమ లక్ష్యం నెరవేరిందనీ… ఇక కేంద్రంలో బీజేపీపై పోరాడతామని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్ ప్రకట�

    అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర దృశ్యం : అజిత్ పవార్ కు స్వయంగా ఆహ్వానం పలికిన సుప్రియా సూలే

    November 27, 2019 / 03:48 AM IST

    బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. తొలుత ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఆ

    నాయకుడి కోసం : శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల మీటింగ్

    November 26, 2019 / 09:41 AM IST

    బల పరీక్షలో నిరూపించుకోవాలంటూ సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా ప్రకటించారు. బలపరీక్షకు ముందే అకస్మాత్తుగా రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే జత కట్టి ఉన్న

    ఆ ఆరుగురిలో మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ ఎవరు

    November 26, 2019 / 07:39 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్‌ పదవి కోసం

10TV Telugu News