Home » ncp
మహారాష్ట్రలో నెంబర్ గేమ్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సపోర్టుతో రాత్రికి రాత్రే బీజేపీ అధికారి పీఠం చేజిక్కించుకుంది. బీజేపీని బలపరీక్షలో దెబ్బకొట్టేందుకు ఎన్సీపీ పావులు కదుపుతోంది. నెంబర్ గేమ్ మొదలైంది. బలబలాలను త�
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. తెల్లారితే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి చక్రం తిప్పుదామని భావించిన ఈ మూడు పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టింది బీజేపీ
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్, శివసేన పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది బీజేపీ. అక్కడ ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశ
మహా రాష్ట్రలో కాంగ్రెస్ శివసేన లకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్సీపీ తో కలిసి శనివారం ఉదయం ప్రభుత్వాన్పి ఏర్పాటు చేసింది. సీఎం గా దేవంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా…డిప్యూటీ సీఎం గా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారంచేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది.మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన,కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ మూడు పార్టీల ప్రభుత్వం మహారాష్ట్రలో �
మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరింది. మహా ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం సమావేశం కానున్నారు. ఇప్పటికే.. పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తో
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీతో కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీలు కలిసి విస్తృత స్థాయిలో చర్చలు జరిపాయి. ఆది నుంచి శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్త
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఓ క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు సహకరించాలంటూ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ను సోనియా ఆదేశాలు అందినట్లు అందు
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు కాంగ్రెస్, శివసేన పార్టీలు మాస్టర్ ప్లాన్ కు రెడీ అయ్యాయి. మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చేం�
మహా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) చీఫ్ శరద్ పవార్ బుధవారం మధ్యాహ్నం గం.12-30లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేనతో పొత్తు విషయమ�