Home » neglect
కరోనా కేసుల్లో హైదరాబాద్ హాట్స్పాట్గా మారుతోంది. అయినా జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్రూంకు చీమ కుట్టినట్టయినా లేదు.
వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది ఇంకా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మాస్క్లు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
parents can take back their assets from children: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు హెచ్చరిక. అలా చేస్తే తల్లిదండ్రుల ఆస్తి మీకు రాదు. ఒకవేళ ఆస్తి రాసిచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే.. దాన్ని తల్లిదండ్రులు మళ్లీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు చట్టంలో ఉంది. ఈ �
కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం పాక్షిక సమస్యగా చూస్తోందని..ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. పడుతూ లేస్తూ..బతుకుదాం అని అనుకుంటే పొరపాటని..కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతాయ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై ప్రశంసలు కురుస్తుంటే..చెస్ట్ ఆసుపత్రి చేసిన నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరికి బదులు మరొకరిని డిశ్చార్జ్ చేసి నాలుక కరచుకున్నారు. డిశ్చార్జ్ చేసిన వ్యక్తిక�
మారదు లోకం..మారదు కాలం..దేవుడు దిగి రాని..ఏమైపోనీ..ఒక సినిమాలోని పాట…ప్రస్తుతం..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అచ్చంగా ఇది సరిపోతుంది..ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది..ప్రజలు నిబంధనలు పాటించండి, చేతులెత్తి దండం పెడుతున్నాం..అంటూ తెలుగు రాష�
రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు.
చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్.. మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఆస్పత్రి డాక్టర్లు నిర్వాకం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం..నర్సుల చేతకాని తనంతో ఓ తల్లికి కడుపు శోకం మిగిలింది. నర్సులు చేసిన డెలివరీతో బిడ్డ మృతి చెందింది. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ద�