Home » Nellore
ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ భద్రత లేదు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. వావి వరుసలు మరిచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రజలను కాపాడేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేయడం, ఆ మందు దేశవ్యాప్తంగా సంచలనం కావడం తెలిసిందే.
Extramarital Affair : ప్రియుడి మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. భర్త మృతిపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి దొరికిపోయింది. నెల్లూరు జిల్లా కోవూరు కొత్త దళిత వాడకు చెందిన బండికాల రవీంద్ర అనే పాస్టర్ ఈనెల 7న అనుమానాస్పద స్ధితిల�
ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ కీచకపర్వం వెలుగు చూసింది. పర్సనల్ లోన్ల కోసం బ్యాంకుకి వచ్చే మహిళలే అతడి టార్గెట్. లోన్ల కోసం వచ్చే వారిపై కన్నేస్తాడు.
నెల్లూరు జిల్లాలో గూడూరు తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో అనేక పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
నెల్లూరులో పెన్నానది ఇసుక తరలింపు రాజకీయ రగడను రాజేసింది. అధికార పక్షం ప్రతిపక్ష నేతల మధ్య మరో రాజకీయ దుమారాన్ని రేపింది. పెన్నానదిలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరసిస్తూ నాలుగు రోజులుగా విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. ఉప్పలపాడులో ఆగి ఉన్న ఇసుక లారీని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ప్రమాదానికి డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనతో 50 మందికి గాయాలయ్యాయి
కరోనా రోగుల్లో ఆక్సిజన్ లెవల్స్ పెరిగేందుకు ఆనందయ్య కంట్లో పసరు మందు పోసేవారు. ఐ డ్రాప్స్ పనితీరుపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవ్వాళ ఇవ్వనుంది.
నెల్లూరు జిల్లా ఆనందయ్య మందుపై అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటాలతూటాలు పేలుతూనే ఉన్నాయి. వ్యవహారం మరింత ముదురుతోంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్టు పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది.