Home » Nellore
kadapa police sieze one crore rupees: కడప జిల్లాలో పోలీసులు భారీగా నగదుని స్వాధీనం చేసుకున్నారు. పీపీ కుంట చెక్ పోస్ట్ సమీపంలో జరిపిన తనిఖీల్లో కోటికి పైగా నగదు పట్టుబడింది. కర్నాటక నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారులో ఈ నగదు దొరికింది. నగదు ఎవరిది? ఎవరికి చేరుతుం�
cricket betting mafia attack young man in nellore : నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఐపీఎల్ బెట్టింగ్ డబ్బులు కట్టలేదని ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి చావ బాదారు. ముత్యాలపాలెనికి చెందిన యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఐపీఎల్ బెట్టింగ్ ల్లో భారీగా డ
Five of same family missing in Nellore district : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకె పల్లి ఎస్సీ కాలనీలో మిస్టరీ జరిగింది. గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు అదృశ్యం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో….పిల్లలకు ఒంట్
heavy rains in nellore: నెల్లూరును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, కొండాయపాలెంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. నెల్లూరు, సూళ్లూరుపేట, కావలి, బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల్�
guduru mla Varaprasad Rao Velagapalli: నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడ రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ సామాజికవర్గం అండదండలు
narayana : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎం తర్వాత అన్నీ తానై వ్యవహరించిన మాజీమంత్రి పొంగూరు నారాయణ ఇప్పుడు బొత్తిగా కనిపించడం మానేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే నారాయణను తన కేబినెట్లోకి తీసుకుని కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శ
abdul aziz : గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో నెల్లూరు రూరల్ ని�
anam ramanarayana reddy: రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఈ కుటుంబానికి చెందిన పాతతరం నాయకులు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి దగ్గర నుంచి ఈ తరం నాయకులు ఆనం రామనారాయణరెడ్డి వరకు రాష్ట్ర రాజకీయాల�
Mekapati Goutham Reddy: గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీకి తిరుగులేదనేలా కనిపించింది. కానీ, జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఆ పార్టీలోని మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరికి వారే యమునా తీర
online marketing scam : మంచిర్యాలలో ఘరానా మోసం జరిగింది. ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో.. అమాయకులను మోసం చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే.. ఏడాదిలో 3 లక్షలు ఇస్తామంటూ టోకరా వేశారు. సామాన్య జనాన్ని మోసం చేస్తున్న కేటుగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంట�