Home » Nellore
ఏపీలో కరోనా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2020, జులై 23వ తేదీ గురువారం ఒక్కరోజే 7 వేల 998 కేసులు నమోదు కావడం అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. నెల్లూరు జిల్లాలో 438 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3 వేల 448కి చేరాయ�
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భక్తవత్సల నగర్ లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురు యువకులతో వాట్సాప్ చాట్ చేసిన ఆ యువతి సూసైడ్ చేసుకుంటున్న ఫోటోలను వారికి పంపించింది. ఆ తర్వాత సెల్�
నెల్లూరు కొంతకాలంగా అధికార పార్టీ రాజకీయ అంతర్యుద్ధం సాగుతోంది. మంత్రి అనిల్కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మధ్య కోల్డ్వార్ కొనసాగుతోంది. ఈక్రమంలో నెల్లూరు సిటీ, రూర
పెళ్లి మీద ఒక్కోక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ఫలానా ఉద్యోగం చేసే అబ్బాయిని చేసుకోవాలని, అందంగా ఉండాలని ఇలా ఏవేవో కోరికలు ఉంటాయి. అలాగే ఆ అమ్మాయికి కోరికలు ఉన్నాయి. చిన్నకోరికే అయినా తల్లి తండ్రులు ఆమె మాటను పక్కన పెట్టి వాళ్లు అనుకున్నవిధంగా
నేను బతికే ఉన్నా.. నా ఉద్యోగం నాకే ఇవ్వండి అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు అర్జీ పెట్టుకోవడం చర్యనీయాంశం అయ్యింది. నెల్లూరు నగరపాలకసంస్థలో ఈ ఘటన చోటచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బతికున్న శాశ్వత పారిశుద్ధ్య కార్మికురాలిని 2012లోనే చనిపోయినట�
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా అటాక్ చేస్తుందోనని అంతా
అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ పకడ్బందిగా నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్రంలో 133 రెడ్ జోన్లుగా రాష్ట్ర ప్ర
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.