Home » Nellore
ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు కరోనా వైరస్ సోకిందా అనే ప్రచారం జరుగుతోంది. ఆయన గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. 2020, మార్చి 05వ తేదీన నెల్లూర జిల్లాకు చెందిన ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈయన కొద్ది రోజుల కిందట మంత్రి అనీల్ ను కలి�
ఏపీ రాష్ట్రం కరోనాతో విలవిలాడుతోంది. ఊహించని విధంగా విజృంభిస్తోంది. తొలుత తక్కువ సంఖ్యలోనే నమోదైన ఈ కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. ప్రధానగా నెల్లూరు జిల్లా వణికిపోతోంది. ఎక్కువ సంఖ్య ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం జిల్లా వాసుల�
కరోనా దెబ్బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద గట్టిగా పడుతుంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. లేటెస్ట్గా మరో పన్నెండు కరోనా కేసులు పాజిటివ్ తేలినట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసుల సం
ఏపీలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నెల్లూరు యువకుడు కరోనాను జయించాడు. అతడికి కరోనా పూర్తిగా నయమైంది. సోమవారం(మార్చి 23,2020) రాత్రి డాక్టర్లు ఆ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పబ్బులు తదితర వాటిని మార్చి 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎం జగ�
కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ఏపీలోని నెల్లూరు జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. స్కూళ్లకు మార్చి 18వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సినిమా థియేటర్లు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడ ఆంధ్రప్రదేశ్ ను తాకింది. నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో జనం భయపడిపోతున్నారు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్ అని పూణే లోని వైరాలజీ ల్యాబ్ నిర్ధ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. నెల్లూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడికి కరోనా పాటిటివ్ వచ్చింది. ఆ యువకుడు రెండు వారాల క్రితం ఇటలీ నుం�
నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. జడ్పీ ఛైర్పర్సన్ స్థానాన్ని తొలిసారిగా జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు నెలల
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.