Home » Nellore
online deposits scam: మోసపోవడానికి మనం రెడీగా ఉంటే చాలు.. మోసం చేయడానికి క్యూలో నిలబడి మరీ వస్తారు. జనం మైండ్ సెట్ మారనంత కాలం.. ఈ కేటుగాళ్ల దందా మారదు. సామాన్య ప్రజల ఆశలను, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని.. వాటిపైనే తమ కన్నింగ్ బిజినెస్ నడిపిస్తుంటారు. మల్టీ�
SPB House Donated for Kanchi Peetham: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నెల్లూరు జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీలోని కోనేటమ్మపేటలో 1964 జూన్ 4న జన్మించారు బాలు. ఇప్పుడున్న నెల్లూరు జిల్లాగా ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. పుట్టి పెరిగిన �
టీడీపీ ప్రభుత్వ హయాంలో హడావుడి చేసిన మాజీ మంత్రి నారాయణ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది హాట్ టాపిక్గా మారింది. టీడీపీలో గత కొంత కాలంగా ఆయన యాక్టివ్గా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ వార్తల్లో నిలిచిన ఆయన.. అధికారం కోల్పోయాక మాత్ర
తెలిసీ తెలియని వయస్సులో పుట్టే ప్రేమలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్ళకు గర్భ శోకాన్ని మిగులుస్తున్నారు. ప్రేమ…వ్యామోహం….ఆకర్షణ… వీటి మధ్య కల వ్యత్యాసాన్ని గుర్తించలేని యువత తీసుకునే తొందరపాటు చర్యతో జీవితాన్ని ముగిస్తున్
Ram Charan and Sharwanand Producer Rajagopal Reddy Funeral: సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత్యక్రియలకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం ఈదగాలిలో ఈ అంత్యక్రియలు జరిగాయి. ప్రభాస్ ఫ్రెండ్, య
Nagarjuna call to fan: కింగ్ నాగార్జున తాజాగా తన అభిమానికి ఫోన్ చేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెల్లూరుకు చెందిన లక్ష్మీ, ఆమె కుటుంబమంతా అక్కినేని కుటుంబానికి వీరాభిమానులు.. లక్ష్మీ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు. గత�
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన గుండాల కమలాకర్రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్రెడ్డి, ఆయన తండ్రి నందగోపాల్�
ఆడవాళ్లు కనిపిస్తే చాలు వారిని నఖశిఖ పర్యంతం స్కాన్ చేసి వక్ర దృష్టితో వారిని చూసే సమాజం ఎక్కువైపోతోంది. మగాళ్లు మృగాళ్లు లా మారుతున్నారు. కొందరు యువకులు ఓ యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. యువతిని వివస్త్రను చేసి బట్టలు ఇవ్వకుండ ఆమెను ఏ�
నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్ లో తరలించారు. ప్రభుత్వ సూచనలు ఏమాత్ర
నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులకు సరైన వైద్యం అందడం లేదని వాపోతున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ఫ్యాక్టరీ యాజమాన్యం సరైన చికిత్స చేయించడం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వింజుమూరు మండలం చంద్రపడి