Home » Nepal Earthquake
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్ర 7.1 గా నమోదైంది.
నేపాల్ దేశంలో ఆదివారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల 157 మంది మరణించిన ఘటన రెండో రోజే మళ్లీ నేపాల్ దేశాన్ని భూప్రకంపనలు వణికించాయి....
నేపాల్ లో పెను విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప విపత్తులో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 140 మంది గాయపడ్డారు. నేపాల్ కు సహాయ సహకారాలు అందించనున్నట్లు భారత్ తెలిపింది. ఈ మే
నేపాల్ దేశంలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం అర్థరాత్రి నేపాల్లోని జాజర్కోట్ జిల్లాలో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 128 మంది మరణించారు....
ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.