-
Home » New Cases
New Cases
India Covid-19 : దేశంలో కొత్తగా 10,542 కరోనా కేసులు, 38 మంది మృతి
రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతు ఆందోళన కలిగిస్తోంది. దీంట్లో భాగంగానే దేశంలో కొత్తగా 10.542 కేసులు నమోదు అయ్యాయి. 38మంది కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయారు.
Covid-19: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజులోనే 20 వేల కేసులు నమోదు
యాక్టివ్ కేసుల శాతం 0.33. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలివి. ఈ డాటా ప్రకారం.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,30,81,441. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది.
Coronavirus: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా? చాపకింద నీరులా పెరుగుతున్న పాజిటివ్ కేసులు..
ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కోరలుచాస్తున్నట్లు కనిపిస్తోంది. చైనాలో ఇప్పటికే కొత్త వేరియంట్లతో కరోనా విజృంభిస్తుంది. ఫలితంగా ఆ దేశంలోని వంద ప్రధాన ...
Coronavirus: దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Omicron Cases: తెలంగాణలో ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో బుధవారం(22 డిసెంబర్ 2021) అత్యధికంగా 14 కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
Kerala Covid Cases : కేరళలో మళ్లీ కరోనా విజృంభణ..కొత్తగా 22,129 కేసులు
కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.
Kerala : కేరళలో కొత్తగా 10,905 కోవిడ్ పాజిటివ్ కేసులు
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
Telangana : 24 గంటల్లో 1,114 కరోనా కేసులు 12 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,114 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 12 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 వేల 462 యాక్టివ్ కేసులున్నాయి.
Big Relief: దేశంలో తగ్గిన కరోనా.. 11 రాష్ట్రాల్లో కొత్త కేసులు 300 కన్నా తక్కువే!
దేశవ్యాప్తంగా మరణ మృదంగం మ్రోగించిన కరోనా సెకండ్ వేవ్.. ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. కరోనా మహమ్మారి వేగం మందగించగా.. కొత్త కేసులలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. దేశంలో ప్రతిరోజూ 60వేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
Andhra Pradesh : 24 గంటల్లో 5 వేల 674 కరోనా కేసులు, 45 మంది మృతి
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు.