Home » New Cases
రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతు ఆందోళన కలిగిస్తోంది. దీంట్లో భాగంగానే దేశంలో కొత్తగా 10.542 కేసులు నమోదు అయ్యాయి. 38మంది కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయారు.
యాక్టివ్ కేసుల శాతం 0.33. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలివి. ఈ డాటా ప్రకారం.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,30,81,441. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది.
ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కోరలుచాస్తున్నట్లు కనిపిస్తోంది. చైనాలో ఇప్పటికే కొత్త వేరియంట్లతో కరోనా విజృంభిస్తుంది. ఫలితంగా ఆ దేశంలోని వంద ప్రధాన ...
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో బుధవారం(22 డిసెంబర్ 2021) అత్యధికంగా 14 కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,114 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 12 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 వేల 462 యాక్టివ్ కేసులున్నాయి.
దేశవ్యాప్తంగా మరణ మృదంగం మ్రోగించిన కరోనా సెకండ్ వేవ్.. ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. కరోనా మహమ్మారి వేగం మందగించగా.. కొత్త కేసులలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. దేశంలో ప్రతిరోజూ 60వేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు.