NEW

    రేషన్ కార్డుల కాన్సెప్ట్ పోయింది.. కొత్తగా బియ్యం కార్డులు : మంత్రి కొడాలి నాని

    February 8, 2020 / 03:40 PM IST

    రేషన్‌ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయిందని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చిందని తెలిపారు.

    జార్ఖండ్ కు కొత్త లోగో…ప్రజల సూచనలు కోరిన సీఎం

    January 26, 2020 / 04:15 PM IST

    భారత 71వ రిపబ్లిక్ డే పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త లోగో తీసుకురావాలని హేమంత్ సోరెన్ నిర్ణయించింది. కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక అధికార ప్రకటన విడ�

    వాళ్లకు మాత్రమే : రీచార్జ్ చేసుకుంటే రూ.4లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్

    January 2, 2020 / 02:53 PM IST

    ఎయిర్‌ టెల్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్‌ చేసుకుంటే సొంత నెట్‌వర్క్‌ సహా ఇతర

    బీసీసీఐ కొత్త టీమ్..ఫొటో షేర్ చేసిన గంగూలీ

    October 15, 2019 / 12:10 PM IST

    అక్టోబర్-23,2019న బీసీసీఐ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ కొత్త టీమ్ ఫోటోను  గంగూలీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. మేము బాగా పనిచేయగలమని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ లో త�

    జయం మనదే : రాబోయేది కొత్త ప్రధాని – బాబు

    May 11, 2019 / 01:23 AM IST

    పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తున్న టీడీపీ అధినేత  చంద్రబాబు మే 10వ తేదీ శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్  స్థానాలపై రివ్యూ చేశారు..ఉదయం శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని  ఏడు అసెంబ్లీ స్థానాల నాయకులతో చంద్రబాబు సమీక్ష

    తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు : ఎన్నికల కోడ్‌ పూర్తైన వెంటనే జారీ

    May 10, 2019 / 03:55 PM IST

    అర్హులైన అందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీన ప్రక్రియను ప్రారంభించి.. జులై చివరికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు దీనికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టారు. ఎన

    కొత్త హంగులు : గులాబీ, తెలుపు రంగుల్లో MMTS రైళ్లు

    May 1, 2019 / 04:34 AM IST

    కొత్త MMTS రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కొత్త సదుపాయాలున్నాయి. గులాబీ, తెలుపు రంగుల్లో కొత్త రైళ్లున్నాయి. కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లు మే 01వ తేదీ బుధవారం ప్రయాణించనున్నాయి. బుధవారం ఉదయం 4.30 గంటలకు, తిరిగి ఉదయం 6 గంటలకు కొత్త  ఎంఎంటీఎస్‌ రైళ్ల�

    Agrigold Case : 700 కోట్ల బినామీ ఆస్తులు

    March 28, 2019 / 01:13 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌….7వందల కోట్ల బినామీ ఆస్తులు కలిగి ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో బాధితులు అఫిడవిట్‌ దాఖలు చేయడంతో

    ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపు!

    February 1, 2019 / 07:14 AM IST

    ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఇవాళ(ఫిబ్రవరి-1) లోక్ సభలో  బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా తాత్కాలిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను GST మండలి ముందు ప్రవేశపెట్టి నిర్�

    60 ఏళ్లు నిండితే.. రూ.3వేల పెన్షన్

    February 1, 2019 / 06:15 AM IST

    బడ్డెట్ 2019లో ప్రధానమంత్రి శ్రయమోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు కొత్త   పింఛన్ పథకాన్ని తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండినవారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుందని తెలిపారు. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చ

10TV Telugu News