-
Home » Newborn
Newborn
Jharkhand: నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన పోలీసులు.. విచారణకు ఆదేశించిన సీఎం
డియోరి పోలీస్ పరిధిలో భూషన్ పాండే అనే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతడ్ని పట్టుకునేందుకు సంగం పాఠక్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడి కుటుంబ సభ్యులు అందరూ
నెల రోజుల పసిబిడ్డకు వైద్యం చేయించలేక వేలానికి పెట్టిన తల్లి..
UP Agra Mother not get treatment for baby Auction : తాగుడు మైకంలో పడి ఇంటికి భార్యా పిల్లల్ని పట్టించుకోని భర్త..మరోవైపు పసిబిడ్డ చిట్టి బొజ్జను కూడా నింపలేని దుస్థితి తీవ్ర ఆవేదన చెందుతున్న ఓ తల్లి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఆకలితో అల్లాడిపోయే నెలన్నర పసిబిడ్డ అనారోగ్�
పుట్టిన బిడ్డను ముట్టుకోవడానికి 20 రోజుల పాటు వెయిట్ చేసిన తల్లి
శిశువును ముట్టుకోవడానికి ఓ తల్లి 20 రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థతి ఏర్పడింది. జన్మనిచ్చిన తర్వాత..తన పసికందు ఎలా ఉందో..ముట్టుకోవడానికి కూడా ఇన్ని రోజులు వేచి ఉండడం భరించరానిదని తల్లి Figueroa వెల్లడించారు. Figueroa మహిళ గర్భవతి అయ్యింది. కానీ పరీక�
అప్పుడే పుట్టిన ఆడశిశువును కెనాల్ లో పడేశారు
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. నిన్న పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. పోలీసులు శిశువు చేతికున్న ట్యాగ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించారు. అయితే నంద్యాల ప్రభుత్వ ఆ
కోవిడ్ -19 నుండి రక్షించడానికి బ్యాంకాక్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు ముఖ కవచాలు
కోవిడ్ -19 నుండి రక్షించడానికి బ్యాంకాక్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మినీ ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు. థాయ్లాండ్లోని ఆస్పత్రులు నవజాత శిశువులను ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్తో సన్నద్ధం చేస్తున్నాయి.
డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తల్లీబిడ్డకు కరోనా
కరోనా.. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న వైరస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు జనం.. మహమ్మారిలా మారి విరుచుకుపడుతున్న కరోనా(కోవిడ్-19)పై పోరు చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే.. వారి
మానవత్వం : పోలీస్ అధికారి పేరు పెట్టుకున్న మాతృమూర్తి..ఎందుకో తెలుసా
కరోనా మహమ్మారి..తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. మానవాళికి పెను ప్రమాదంగా మారిపోయింది. మరోవైపు మానవ సంబంధాలను గుర్తుకు చేస్తోంది. దగ్గరకు చేరుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. పోలీసులు, వైద్యుల
చైనాలో కలకలం…పుట్టిన 30గంటల్లోనే పసికందుకు కరోనా వైరస్
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటివరకు ఆ దేశంలో 490మంది ప్రాణాలు తీసింది. 24వేల662 కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడంతో రోజురోజుకీ ప్రాణాలు కోల్పోతున్న వారి
ప్రసవిస్తుండగా 15ఏళ్ల అత్యాచార బాధితురాలు మృతి
కామం కాటేసిన బాలికను కాలం వెలివేసింది. 15ఏళ్లకే అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాలిక ప్రసవించే సంయంలో మరణించింది. ప్రాణాలతో పోరాడి అలసిపోయింది. చివరకు కాలమే గెలిచింది. ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని అంబేద్క�
పుట్టిన 28నిమిషాల తర్వాత శ్వాస.. ఆపై పోరాడి గెలిచింది
సాధారణంగా అప్పుడే పుట్టిన పసికందు ఏడుస్తుంటే అందరికళ్లలో సంతోషం కనిపిస్తుంది. ఆ తల్లి పురిటినొప్పులను సైతం మరిచిపోయి హాయిగా నవ్వుకుంటుంది. అనూహ్యంగా పుట్టిన 28నిమిషాల వరకూ శ్వాస అందుకోకుండా ఉన్న పాపను చూసి ఉన్న అక్కడున్న వాళ్లంతా భయంతో హడ