-
Home » Nigeria
Nigeria
రెండు గ్రామాలపై భీకర దాడి.. 162 మందిని కాల్చి చంపేశారు.!
Nigeria : పశ్చిమ నైజీరియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్వారా రాష్ట్రంలోని రెండు గ్రామాలపై సాయుధులైన దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.
బైక్లపై తుపాకులతో వచ్చి విచ్చలవిడిగా కాల్పులు.. 30 మంది మృతి, పలువురి అపహరణ
పోలీసు ప్రతినిధి వాసియు అబియోడున్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా బ్యాండిట్లు అని పిలిచే సాయుధులు డెమో గ్రామంలోని కసువాన్ దాజీ మార్కెట్లోకి ప్రవేశించి దుకాణాలకు నిప్పంటించారు, ఆహార పదార్థాలను దోచుకున్నారు.
క్రిస్మస్ వేళ ఐసిస్పై భీకర దాడులు చేయించిన ట్రంప్.. హతమైన ఉగ్రవాదులకు పండుగ శుభాకాంక్షలు అంటూ..
“క్రైస్తవులపై జరుపుతున్న హత్యాకాండను ఆపకపోతే తీవ్రమైన ప్రతిఫలం ఉంటుందని ఈ ఉగ్రవాదులను ముందే హెచ్చరించాను. ఈ రాత్రి అదే జరిగింది” అని ఆయన ట్రూత్ సోషల్ వేదికలో పోస్టు చేశారు.
నైజీరియాలో విషాద ఘటన.. తొక్కిసలాటలో చిన్నారులు మృతి
నైజీరియాలోని హాలిడే ఫన్ ఫెయిర్ లో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటుచేసుకోవడంతో దాదాపు 30 మందికిపైగా చిన్నారులు ,,
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, ఇంధన ట్యాంకర్ ఢీకొని 48మంది మృతి
ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలంకు చేరుకోవటం జరిగింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించగా..
నైజీరియాలో దారుణం.. వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన గ్వోజా పట్టణం.. 18మందికిపైగా మృతి
నైజీరియాలోని నార్త్ఈస్ట్ బోర్నో రాష్ట్రంలోని గ్వోజా పట్టణం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. అనుమానిత మహిళా ఆత్మాహుతి బాంబర్లు జరిపిన వరుస దాడుల్లో
Nigeria : నైజీరియాలో గన్మెన్ కాల్పుల్లో 14 మంది మృతి
నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో 14 మంది మరణించారు. నైజీరియా దేశంలోని వాయువ్య జంఫారా రాష్ట్రంలోని రెండు కమ్యూనిటీలకు చెందిన 60 మందిని ముష్కరులు కిడ్నాప్ చేశారు....
Nigeria : నైజీరియాలో ముష్కరుల దాడి..26 మంది సైనికుల మృతి, కూలిన హెలికాప్టర్
నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. అర్థరాత్రి క్రిమినల్ గ్రూపు జరిపిన ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. మరో వైపు క్షతగాత్రులను రక్షించేందుకు వచ్చిన హెలికాప్టర్ కూలిప�
Guinness World Record : వరల్డ్ రికార్డు కోసం 7 రోజులు ఆపకుండా ఏడ్చాడు .. కంటి చూపు కోల్పోయాడు
ప్రపంచ రికార్డు సాధించడానికి .. ఆల్రెడీ ఉన్న రికార్డును బ్రేక్ చేయడానికి చాలామంది విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి పాత రికార్డు చెరిపేయడానికి 7 రోజుల పాటు నాన్ స్టాప్గా ఏడ్చి కంటి చూపును కోల్పోయాడు.
Nigeria Boat Capsizes: నైజీరియా నదిలో పడవ బోల్తా..103 మంది మృతి
నైజీరియా దేశంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.క్వారా రాష్ట్రంలోని నదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 103 మంది మరణించారు.ఉత్తర మధ్య నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న అతిథులను తీసుకువెళుతున్న పడవ నదిలో మునిగిపోవడంతో 103 మంది మునిగిపోయారని నైజ�