నైజీరియాలోని లాగోస్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తోన్న బస్సును ఇంటర్ సిటీ రైలు ఢీకొట్టింది.
నైజీరియాలోని నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.
ప్రపంచంలో బ్రెజిల్కు చెందిన కాండిడో గోడోయ్, ఈజిప్ట్కు చెందిన అబుఅత్వా, యుక్రెయిన్కు చెందిన వెలికాయ కోపన్యా, భారతదేశంలో కేరళ రాష్ట్రం కోడిన్హి అనే గ్రామంలో కవలలు ఎక్కువగా ఉన్నారు. అయితే, ఇగ్బో- ఓరా నగరంలో కంటే చాలా తక్కువనే చెప్పాలి. ఇక్క
నైజీరియాలో మరోసారి తుపాకులు ఘర్జించాయి. ఓ మసీదులోకి మారణాయుధాలతో చొరబడిని దుండగులు మసీదులోని ఇమామ్ సహా 12 మందిని కాల్చి చంపారు. పలువురిని బందీలుగా తీసుకెళ్లారు.
నైజీరియాలోని ఈశాన్య నగరం మైదుగురి వెలుపల మూడు బస్సులు ఢీకొనడంతో 37 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఆ దేశ రోడ్డు భద్రతా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..
Nigeria: చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు నైజీరియా దేశాన్ని ముంచెత్తాయి. ఏ ఊరు చూసినా వరదలే.. ఏ ప్రాంతం చూసినా ఉప్పొంగుతున్న నదులే. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశం దాదాపు నీటిలోనే మునిగిపోయింది. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నైగర్ నదిలో పడవ మునిగి 76 మంది జల సమాధి అయ్యారు. మరి కొంతమంది గల్లంతయ్యారు. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది.
ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం చర్చీకి వచ్చారు. చర్చి ప్రధాన పాస్టర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
నైజీరియాలోని చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ సిటీలో ఉన్న కింగ్స్ అసెంబ్లీ అనే చర్చిలో శనివారం ఉదయం ఆహారంతోపాటు, బహమతులు ప
దక్షిణ నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో నిర్వాహకులు, విక్రేతలు సమావేశమయ్యారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వందమందికి పైగా మరణించారని, మరికొందలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కారని అధికారులు తెలిపారు.