-
Home » NIMS Hospital
NIMS Hospital
కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి.. మరో ఇద్దరు పరిస్థితి విషమం.. బాధితులకు మంత్రి జూపల్లి పరామర్శ.. కోటి పరిహారం ఇవ్వాలని ఈటల డిమాండ్
July 9, 2025 / 02:49 PM ISTకూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి ఐదో అంతస్తులో అగ్ని ప్రమాదం.. రోగుల్లో టెన్షన్
April 19, 2025 / 05:28 PM ISTఅగ్ని ప్రమాద సమయంలో ఐదవ అంతస్తు అద్దాలను సిబ్బంది పగులగొట్టారు.
మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత.. 10ఏళ్లు జైల్లోనే..
October 12, 2024 / 11:46 PM IST2017 నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు ఆయన నాగ్ పూర్ జైల్లో ఉన్నారు.
CM KCR : నిమ్స్ కొత్త భవనానికి కేసీఆర్ భూమిపూజ
June 14, 2023 / 05:39 PM ISTనిమ్స్ కొత్త భవనానికి కేసీఆర్ భూమిపూజ
YS Bhaskar Reddy : వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత,నిమ్స్ ఆస్పత్రికి తరలింపు..ఏం జరిగింది..?
May 27, 2023 / 12:49 PM ISTచంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయన్ని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Medico Preethi : మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల.. నిమ్స్ డాక్టర్లు ఏం చెప్పారంటే
February 25, 2023 / 12:12 AM ISTప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎక్మో, వెంటిలేటర్, డయాలసిస్ తో మెయింటైన్ చేస్తున్నామన్నారు నిమ్స్ సూపరింటెండెంట్. నిపుణుల వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని…
Minister Harish Rao : నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్.. 120 కొత్త వెంటిలేటర్లు
December 7, 2021 / 05:37 PM ISTహైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్ మంజూరు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రానున్న 30 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Constable Heart donation : కానిస్టేబుల్ గుండె దానం..పంజాగుట్ట నిమ్స్ లో పెయింటర్ హార్ట్ సర్జరీ
September 15, 2021 / 02:37 PM ISTరోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ గుండెను మలక్ పేటలోని యశోధా హాస్పిటల్ నుంచి పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఈ గుండెను రోగికి అమర్చనున్నారు.
Junior Doctors : బిగ్ బ్రేకింగ్..టి.సర్కార్కు జూనియర్ డాక్టర్ల అల్టిమేటం..15 జీతం పెంచండి
May 10, 2021 / 05:19 PM ISTTelangana Government : భారతదేశాన్ని కరోనా భూతం పట్టి పీడిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోవిడ్ రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో..జూనియర్ డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ…
కరోనాతో మరో టి. కాంగ్రెస్ నేత కన్నుమూత
August 8, 2020 / 01:39 PM ISTతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తో నేతలు కన్నుమూస్తున్నారు. తాజాగా మాజీ ఎంపి నంది ఎల్లయ్య (78) తుదిశ్వాస విడిచారు. 2020, జులై 29వ తేదీన కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను…