NINE

    Terrorist Attack Pakistan : పాకిస్తాన్ లో కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై ఉగ్రదాడి.. తొమ్మిది మంది మృతి

    February 18, 2023 / 08:01 AM IST

    పాకిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారీగా ఆయుధాలు ధరించి పాకిస్తాన్ లోని కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులతోపాటు నలుగురు పోలీసులు, పౌరులు చనిపోయారని కరాచీ పోలీసులు తెలిపారు.

    కల్తీ మద్యం కేసు, 9 మందికి ఉరి శిక్ష

    March 6, 2021 / 07:22 AM IST

    Nine get death sentence : కల్తీ మద్యం కేసులో సంచలన తీర్పు వెలువడింది. బీహార్ కల్తీసారా కేసులో 9 మందికి మరణ శిక్ష విధిస్తూ..స్పెషల్ ఎక్సైజ్ కోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం..దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో పాటు..ఈ కేసులో మ�

    తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు… తొమ్మిది మంది మృతి

    July 11, 2020 / 11:15 PM IST

    తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయ. ఇవాళ తొమ్మిది మంది మృతి చెందారు. ఇవాళ కరోనా నుంచి మరో 1714 మంది బాధితులు కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 736 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 348 మృ�

    India:భారత్ లో తొమ్మిది కరోనా రహిత రాష్ట్రాలు

    April 24, 2020 / 02:12 PM IST

    కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు

    సౌత్ డకోటాలో కూలిన విమానం : 9 మంది మృతి

    December 1, 2019 / 03:46 AM IST

    సౌత్ డకోటాలో ఓ విమానం కూలింది. ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

    శ్రీలంకలో రక్తపాతం : 9వ బాంబు పేలుడు

    April 21, 2019 / 12:45 PM IST

    శ్రీలంక భయం గుప్పట్లో ఉంది. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి. ఉగ్రవాదులు జరిపిన బాంబుల దాడులతో దద్దరిల్లుతోంది. 11 చోట్ల బాంబులు పేలుతాయని ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరించినా భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఘోరకలి సంభవించింది. 8 చోట

    కూలిన మిగ్-27…మూడు నెలల్లో తొమ్మిదవది

    March 31, 2019 / 10:24 AM IST

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్‌-27 యుద్ధ విమానం కూలిపోయింది.ఆదివారం(మార్చి-31,2019)ఉదయం రాజస్థాన్‌ లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని బర్మాన్ లోని ఉత్తరలయ్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన సోవియట్ కాలం నాటి అప్ గ్రేడెడ్ మిగ్‌-27 UPG విమా

10TV Telugu News