Home » Nita Ambani
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం.. బకింగ్హామ్ ప్యాలెస్. దాని తర్వాతి కాస్ట్రీ బిల్డింగ్ అంటే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీనే. 40అంతస్తుల్లో 170కార్లతో ఉండే విలాసవంతమైన భవనం అది. ఆ (యాంటిల్లా) అని పిలిచే ఇంట్లో పెట్టుకోవడానిక�
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీతా అంబానీ(57)ని ఉత్తరప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక బనారస్ హిందూ యూనివర్శిటీ(BHU) విజిటింగ్ ఫ్యాకల్టీగా నియమించాలన్న ప్రతిపాదన క్యాంపస్లో నిరసనలకు దారి తీసింది.
Indian billionaires spent their money : డబ్బున్నవాళ్లు ఏం చేసినా..ఏది కొన్నా ఘనంగానూ..దర్పంగానూ ఉంటుంది. వారి వారి స్థాయిలను బట్టి వారు కొనే వస్తువుల రేంజ్ ఉంటుంది. అటువంటి ఓ ప్రత్యేక బ్యాగ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. సాధారణంగా ఆడవారికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే �
మరోసారి టైటిల్ దక్కించుకున్న ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2020 గెలుపు సంబరాల్లో టీమ్ మునిగిపోయి ఉన్న సమయంలో ప్లేయర్లు పర్సనల్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఫైనల్ పోరులో ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో గెలుపుతో పాటు గత మ్యాచ్ల ఆటతీరు �
WOMEN CRICKET: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)2020లో భాగంగా షార్జా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచిన ట్రయల్ బ్లేజర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్మ్యాచ్కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ కీలక కామెంట్లు చేశారు. ఫ�
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ (RIL) మరో అడుగు ముందుకేసింది. టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తోంది. ఇప్పటివరకూ 78 టన్నుల ప్యాస్టిక్ బాటిళ్లను సేకరించి RIL రికార్డు సృష్టించింది. రీసైక్లింగ్ ఫర్ లైప్ క్యాంపెయిన్ కింద ర�
ఆదాయపు పన్ను శాఖ అధికారులు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుటుంబానికి నోటీసులిచ్చినట్లు తెలిసింది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ, వారి పిల్లలు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు నోటీసులిచ్చింది. బ్లాక్మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీస�
ముంబై : ఏదైనా ఆర్భాటంగా చేస్తే ఏంటీ అంబానీ అనుకుంటున్నావా అంటాం. అంబానీ కుటుంబం ఏం చేసినా అదొక సంచలనమే. ఇక వారింట్లో పెళ్లి వేడుకలు ఆకాశమే దిగి వచ్చిన తారలతో తోరణాలు కట్టినట్లుల వారి పిల్లల పెళ్లిళ్లు జరిగాయి. Read Also : కమింగ్ సూన్ : 100GBతో.. Jio ట్రిప�