-
Home » Nomination
Nomination
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు
నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో నారా లోకేశ్తో పాటు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
వైల్డ్కార్డ్ ఎంట్రీస్ తరువాత తొలి నామినేషన్స్.. యష్మి, సీత, పృథ్వీ, విష్ణులపై హరితేజ, నయని పావనిలు గరంగరం
వైల్ కార్డ్ ఎంట్రీ తరువాత మొదటి నామినేషన్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పవన్ కల్యాణ్ నామినేషన్.. ఎన్నికోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
ఆదాయ పన్నుగా పవన్ రూ.47,07,32,875 కట్టగా, జీఎస్టీకి రూ.26,84,70,000 కట్టారు.
మంత్రి హరీష్ రావు మీద రెండు క్రిమినల్ కేసులు, 11 కోట్ల అప్పు, 24 కోట్ల ఆస్తులు
తన మీద ఉన్న క్రిమినల్ కేసులను హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 2 కేసులు అతనిపై పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇక ఆయన విద్య విషయానికి వస్తే.. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నట్లు పేర్కొన్న
స్కూటర్పై ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
స్కూటర్ పై ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Koosukuntla Prabhakar Reddy : మునుగోడు బైపోల్.. నేడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని సీపీఎం, సీపీఐ బలపరిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి చండూరు పట
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు
ఎన్డీఏ అభ్యర్థిగా జగ్దీప్ ధన్కడ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా (81) నామినేషన్ దాఖలు చేయనున్నారు. అల్వా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో విపక్ష నేతలు పాల్గొననున్నారు.
Jagdeep Dhankar : నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు
రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ధన్కర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్ఖడ్కు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మ�
రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా నామినేషన్
రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా నామినేషన్
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్రెడ్డి, సురేశ్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. వీరంతా ఇవాళ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో టీఆర్