Home » not
ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లా ఎన్నికల అధికారికి BSNLలేఖ రాసింది.ఫిలిబిత్ లోని వరుణ్ గాంధీ ఆఫీస్ లోని ఫోన్ కు సంబంధించిన 38వేల616రూపాయల బిల్లును ఆయన చెల్లించలేదని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.అనేకసార్లు కోరినప్పటికీ వరు
ఇండోర్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీని జర్మన్ నియంత నేతలు హిట్లర్,ముస్సోలినితో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి నేతలు మనకు అవసరమని, హిట్లర్,ముస్సోలిని, మోడీ వంటి నేతలు అవసరం లేదన్నారు. న్యూజిలాం�
తాను చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని నటుడు సునీల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయి సునీల్ మృతిచెందినట్లు షేస్ బుక్ లలో కొందరు తప్పుడు పోస్ట్ లు పెట్టారు. దీనిపై శుక్రవారం(మార్చి-15,2019) ట్విట్
పాకిస్తాన్ మరో కొత్త నాటకానికి తెరదీసింది. సోమవారం రాత్రి పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత సబ్ మెరైన్ ను అడ్డుకున్నట్లు పాక్ నేవీ అధికార ప్రతినిధి మంగళవారం(మార్చి-5,2019) తెలిపారు. 2016 నుంచి పాక్ జలాల్లోకి భారత సబ్ మెరైన్ ప్రవేశించడాన్ని పాక్ గు
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి తాను అర్హుడిని కాదన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే వాళ్లు ఎవరైనా సరే తప్పకుండా ఈ బహుమతికి అర్హులేనని అన్నారు. తప్పనిసరిగా కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణం
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు చేస్తే..భారత భూభాగ�
16వ లోక్ సభలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన చివరి ప్రసంగంపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా స్పందించారు. మోడీ తన ప్రసంగంలో 9వేలకోట్లతో దేశం విడిచిపారిపోయిన వ్యక్తి అని పరోక్షంగా తన పేరు ప్రస్తావించడంపై గురువారం(ఫిబ్రవరి-14