not

    అమెజాన్ 7వేల కోట్ల పెట్టుబడిపై గోయల్ కామెంట్స్…ఇండియాకు ఆయనేమీ సాయం చేయట్లేదు

    January 16, 2020 / 04:03 PM IST

    చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు గాను భారత్‌లో 1 బిలియన్‌ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్‌ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అ�

    ముస్లింలు ఎందుకు లేరు…CAAపై బీజేపీ ఉపాధ్యక్షుడు అభ్యంతరం

    December 24, 2019 / 01:43 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న వేళ మొదటిసారిగా బీజేపీ నుంచి వ్యతిరేక గళం వినిపించింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ మనవడు, వెస్ట్ బెంగాల్ భాజపా ఉపాధ్యక్షుడు చంద్రకుమార్‌ బోస్ సీఏఏ పట్ల అభ్యంతరం వ�

    ప్రశాంత్‌ రా ఏజెంట్ కాదు..దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు

    November 19, 2019 / 11:28 AM IST

    పాకిస్తాన్‌లో అరెస్టైన్‌ ప్రశాంత్‌పై మీడియాలో అసత్య ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.

    వలసదారులకు గుడ్ న్యూస్ : బ్యాంకు ఖాతాలకు ఆధార్ అవసరం లేదు

    November 15, 2019 / 02:33 AM IST

    ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ తోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.

    హర్యానాలో దారుణం : జై శ్రీరాం అనలేదని భార్యాభర్తలను కొట్టారు

    October 7, 2019 / 07:04 AM IST

    రామ్ రామ్ అనలేదని దంపతులను ఓ వర్గానికి చెందిన వారు చితకబాదడం కలకలం రేపుతోంది. అల్వార్ బస్టాండు దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. ఆ దండగులను పట్టుకున్నారు. పూర్తి వివరాల్లో వెళితే.. హర్యానాలోని దిద్వానా నుంచి నూహ ప్రాంత�

    రేప్, మోసం, దగా చేయలే : డీకే శివకుమార్‌కు ఈడీ సమన్లు

    August 30, 2019 / 07:25 AM IST

    రేప్..మోసం..దగా చేయలేదు..ఎవరి డబ్బులు కూడా లూఠీ చేయలేదు..ఎలాంటి టెన్షన్ లేదు..ఈడీ అధికారులకు సహకరిస్తా..విచారణకు హాజరవుతా అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్. ఈడీ అధికారులు ఆయనకు సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమ

    రెండు భూకంపాలతో వణికిన జపాన్

    May 10, 2019 / 02:43 AM IST

    వరుస భూకంపాలు జపాన్ ని కుదిపేశాయి. జపాన్ లో ఇవాళ(మే-10,2019) రెండుసార్లు భూకంపం వచ్చింది.

    పాక్ కు గడ్కరీ వార్నింగ్…తాగడానికి నీళ్లు ఇవ్వం

    May 9, 2019 / 05:25 AM IST

    పాకిస్తాన్ తమ దేశంలోని ఉగ్రవాదులకు సహామందించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇమ్రాన్ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.పాక్ కంటిన్యూస్ గా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందని,పాక్ కనుక ఉగ్

    నా కొడుకుని చొక్కా పట్టుకుని నిలదీయండి

    April 21, 2019 / 11:24 AM IST

    ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా,నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయకుంటే తన కుమారుడిని చొక్కా పట్టుకు నిలదీయాలని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌ నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కమల్ నాథ్ కుమారుడు నకుల్ ప�

    అభినందన్ కు చిన్న గాయమైనా…వదిలిపెట్టనని పాక్ కు వార్నింగ్ ఇచ్చా

    April 21, 2019 / 10:09 AM IST

    పాక్ లోని బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులు చేసిన తర్వాత ఆ దేశ సైన్యానికి చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ కు ఏదైనా జరిగితే తాను పాక్ ను వదిలిపెట్టబోమని హెచ్చరించినట్లు ప్రధాని మోడీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగ�

10TV Telugu News