Home » Notice
ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 16కు వాయిదా వేశారు.
స్పైస్జెట్ సంస్థకు సంబంధించి గత 17 రోజుల్లో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. మంగళవారం ఒక్క రోజే మూడు సంఘటనలు జరిగాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో ఇండికేటర్ సమస్య వల్ల కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ఆర్టీసీకి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న బస్సుల సంఖ్య మరింతగా తగ్గిపోనుంది.
హరిద్వార్లో హిందూ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేసినందుకు సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
పెళ్లిలో వరకట్నం ఎంత తీసుకున్నారో లెక్క చెప్పాల్సిందే..నంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన వ్యవసాయ చట్టాలు అసలు అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఓ మహిళ వచ్చి బీబ్రా లైన్ మీద నిలబడి డాన్స్ వేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులకు ఆదేశించారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రంతోపాటు యూపీ, రాజస్థాన్,ఢిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం నోటీసులు జారీ చేసిం
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో కొనసాగుతున్న ఆప్ పార్టీకి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నుంచి నోటీస్ వచ్చింది. ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్ కు నోటీసు రావడాన్ని..
తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే 24 గంటల్లోగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్దమేనని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.