Home » Notice
highcourt issue notice to kcr government: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్యని తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 1 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Kiran Bedi : పుదుచ్చేరిలో ఏం జరుగుతోంది…? కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు, లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీ అర్ధాంతర తొలగింపు వంటి పరిణామాలతో అక్కడ హై డ్రామా నెలకొంది. కిరణ్ బేడీ తొలగింపును స్వాగతిస్తూనే….బీజేపీపై నారాయణ స్వామి మండిపడ్డ
Remove inflammatory content : ట్విట్టర్ దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. సంస్థ అత్యున్నత అధికారులు అరెస్ట్ అయ్యే ముప్పు, జరిమానా పడే అవకాశం ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన ఖాతాలను డిలీట్ చేస్తోంది. ‘రైతుల హత్యాకాండకు �
Trishul company irregularities : జేసీ దివాకర్ రెడ్డి.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. తన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే జేసీ.. తన సిమెంట్ కంపెనీ త్రిశూల్తో మరోసారి వార్తల్లోకెక్కారు.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి జేసీ అక�
Akshay Kumar serves Rs 500-cr defamation notice : యూ ట్యూబర్ పై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుతో సంబంధం ఉందంటూ..తనపై ఫేక్ వార్త�
కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పాన్ అరెస్ట్ విషయంలో సోమవారం(నవంబర్-16,2020)ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సిద్దిఖీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ మరియు సిద్దిఖీకి బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్ పై స్పందన తె
Farm Laws: విపక్షాల తీవ్ర ఆందోళనల నడుమ సెప్టెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని �
Krishna River Overflow: కృష్ణా ఉగ్రరూపం దాలుస్తోంది. బ్యారేజికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కరకట్ట ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అందులో భాగంగా అక్కడనే ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసం వద్దకు ఉండవల్లి పంచ�
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ నెల 9న చండీగఢ్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో ప్రయాణించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న సూచనలను వదిలేసి విమానంలో కొందరు మీడియా ప్రతినిధులు,ప్రయాణికులు ఆమె ఫోటోలు,వీడియోలు తీయడంపై డీ�
భారత్ లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న పుణెలోని సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇతర దేశాల్లో ఆస్ట్రాజెనికా పరీక్షలను నిలిపివేసినప్పటిక�