Home » Notice
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలన రేపిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఎంట్రీతో మరింత హీటెక్కింది. రామ్ చేసిన ట్వీట్లు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. సీఎం జగన్ ను తప్పుదార
రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ భవితవ్యం తేలిపోనుంది. అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రాజస్థాన్ హైకోర్టు స్పీకర్ అనర్హత షోకాజ్ �
కొరోనా వైరస్ భయం కారణంగా రెవెన్యూ శాఖ అందించే సమన్లు పాటించటానికి చాలా కంపెనీలు, ఎగుమతిదారులు, బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు నిరాకరించాయి. COVID-19 భయం కారణంగా ఎగ్జిక్యూటివ్స్ ఎవరూ రెవెన్యూ అధికారులను కలవలేరు అని పేర్కొంటూ ఈ కంపెనీలు ట్య�
హైదరాబాద్ లో 127 మందికి ఇచ్చిన ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీ�
టెలికాం కంపెనీలకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)రాత్రి 11:59గంటల లోపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 92వేల కోట్ల రూపాయల అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(AGR)బాకీలను చెల్లించాలని కేంద్రప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింద�
చైనాలోని వుహాన్(wuhan) నగరంలో పుట్టిన Coronavirus.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు
రేప్ కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్, కర్ణాటకలలో అత్యాచారం, అపహరణ కేసులు నమోదైవడంతో గతేడాది దొంగ పాస్ పోర్ట్ తో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి నిత్యానందను పట్ట�
ప్రముఖ హీరోయిన్ సంజనాకు నోటీసులు పంపించారు బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు. విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఎందుకంటే ఆమె బెంగళూరులోని మాజెస్టిక్ రోడ్లో కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు నోటీసులు ప
టీడీపీ నేత గల్లా జయదేవ్ కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీస్ ను జయదేవ్ తిరస్కరించారు. ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.