Home » Notice
సర్వీస్ ట్యాక్స్ ఎగవేస్తున్న సినీతారలు, టీవీ యాంకర్లు, నటులపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్కు నోటీసులు ఇచ్చారు.
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వైసీపీ కో ఆర్�
హైదరాబాద్ షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్కు నోటీసులంటించారు.
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ(CAC)చీఫ్ పదవికి రాజీనామా చేశారు. బుధవారం(అక్టోబర్-2,2019)సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకమండలికి ఆయన ఈ మేరకు ఈ మెయిల్ పంపారు. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు,మాజీ టీమిండియా మహిళ కెప్�
విజయ్ నటించిన బిగిల్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించిన కాలేజీ చిక్కుల్లో పడింది. చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజికి తమిళనాడు ఉన్నత విద్యా డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందే సూచనలు కనిపిస్తున్నాడు. �
కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్కు గ్రేటర్ విశాఖ మున్సిపల్
పని తక్కువ…..మాటలెక్కువ అని అర్ధం వచ్చేలా ప్రధాని మోడీని పనిచేస్తున్నట్టు నటించే పెళ్లికూతురుతో పోల్చారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.తక్కువ రోటీలు తయారు చేస్తూ…గాజులతో ఎక్కువ శబ్దం చేసే పెళ్లికూతురు వంటివ�
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకి ఎన్ ఎంయూ సమ్మె నోటీస్ అందించింది.