Home » Notice
ఎన్నికల కోడ్ నియమావళి ఉల్లంఘనపై తూర్పు ఢిల్లీ రిటర్నింగ్ అధికారి(RO)మంగళవారం(మే-7,2019) ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు నోటీసు జారీ చేశారు.తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిషి క్షత్రియ కులం గురించి ఉద్దేశిస్తూ
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో మళ్లీ సమ్మె కలకలం. డిమాండ్ల సాధన కోసం నోటీస్ ఇవ్వాలని నిర్ణయించింది ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ). ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనుంది. 2019, మే 9వ తేదీన నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. �
ఢిల్లీ : రాఫెల్ కేసులో రివ్యూ పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శనివారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాఫెల్ డీల్ లో అవతవకలేమీ జరుగలేదని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్�
పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేయడంపై యూపీ తూర్పు కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకగాంధీ స్పందించారు.రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం భారతదేశం మొత్తానికి తెలుసునని ఆమె అన్నారు.భారత్ లో ర
టీడీపీ సీనియర్ నేత సుజనాచౌదరికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. గురువారం (ఏప్రిల్ 26, 2019 బెంగళూరు సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బ్యాంక్ ల నుంచి రుణాలు పొంది మోసం చేశారనే ఆరోపణలు సుజనాపై ఉన్నాయి. 2017లో సుజనా చౌదరిపై నమోదైన �
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్ మెన్ వీవీ ఎస్ లక్ష్మణ్లకు BCCI అంబుడ్స్మెన్ నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సచిన్ జన్మదినాన్ని జరుపుకున్నారు. వరుస పెట్టి మాజీ క్రికేటర్లకు నోటీసులు
లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ‘చౌకీదార్ చోర్ హై’ అనే పద ప్రయోగ విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్-23,2019) &nbs
భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి…తన శాపం వల్లనే ముంబై ఉగ్రదాడి (26/11)లో యాంట
ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.
ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై CEC కఠిన చర్యలు తీసుకొంటోంది. తాజాగా దూరదర్శన్కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్టీలకు సమయం కేటాయించే అంశంపై ప్రతిపక్షాలు ఈసీకి కంప్లయింట్ చేశాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్ప�