Home » Notice
ఇక పరీక్షల అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అయితే తాజాగా అస్సాం, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దు చేస్తామని తెలిపాయి. ఇక మిగిలింది ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే, రేపటి విచారణలో ఆంధ్ర ప్రదేశ్ ప�
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మరో షాక్ తగిలింది. దేశంలో రెండో కేసు హైదరాబాద్లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదు చేశారు.
లూడో గేమ్కు సంబంధించి బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది, లూడో అదృష్టానికి సంబంధించిన ఆట అని, నైపుణ్యానికి సంబంధించినది కాదు అంటూ పిటీషనర్ పేర్కొన్నారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆడుతున్న లూడో గేమ్ను లక్కీ గేమ్గా ప్రకటిం�
ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు, తమకు ఇన్ సెంటివ్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తమకు కూడా ఇన్ సెంటివ్స్ ఇవ్వాలని నోటీసులో ప్రస�
కోవిడ్-19 టూల్కిట్ కేసుకి సంబంధించి ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నోటీసులు ఇచ్చింది.
కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకూ అంతగా ఆసక్తి చూపించని ప్రజలు... ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకొనేందుకు ముందుకొస్తున్నారు.
కర్నాటక డ్రగ్స్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి.
కాసేపట్లో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కాబోతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ చర్చించనుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మార్చి 25 తర్వాత సమ్మెకు వెళతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
bandi sanjay on advocate couple murder: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వామన్రావు తల్లిదండ్ర�