Home » Notice
ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ఫ్లిప్ కార్ట్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఆన్ లైన్ లో యాసిడ్ అమ్మినందుకు గానూ వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
బిహార్లోని సారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 71 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం 21 మంది మరణించారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు. మరి కొందరు తమ కంటి చూపును కోల్పోయారు. మరణాల సం�
తీహార్ జైలులో సత్యేందర్ జైన్కు హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ వంటి సౌకర్యాలతో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఈడీ గతంలో చేసిన వాదనలు చేయడంతో తాజాగా బయటికి వచ్చిన వీడియో చర్చకు దారితీసింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానిక�
పినరయి విజయన్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లును నియమించింది. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వీసీలను నియమించే అధికారం లేదని గవర్నర్ పేర్కొన్నారు. �
తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టిన తర్వాత 2005లో ఆయనకు ఈ ప్రాంతం కేటాయించినట్టు చెప్పారు. ఆ ప్రకారం చూసినప్పుడు సీఎం కోసం ఉద్దేశించిన బంగ్లా అంటూ అధికారులు చెప్పడం సరికాదని తెలిపారు. కోర్టును ఆశ్రయించనున్నారా అన
జార్ఖండ్లో విచిత్ర ఘటన జరిగింది. దేవుడికి అధికారులు నోటీసు పంపించారు. ఏకంగా ఆంజనేయ స్వామికే రైల్వే అధికారులు నోటీసులిచ్చారు. 10 రోజుల్లోగా గుడిని ఖాళీ చేయాలని హుకూం జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనం విస్తు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగేటర్లు తమ ఆటో రిక్షా సేవలను నిర్వహిస్తున్నారు. దీనికి తోడు, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారని డిపార్ట్మెంట్ తెలుసుకున్నది. వీలైనంత త్వరగా ఆటో సేవలను నిలిప�
సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకుగాను, నష్టపరిహారంగా రూ.57 లక్షలు చెల్లించాలని 60 మంది ఆందోళనకారులకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యుడు అమానుషంగా ప్రవర్తించాడు. బాలుడితో కాళ్లు పట్టించుకున్నాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించి అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇందులో 16 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేశారు. అడిషనల్ చీఫ్ సెక్రెటరీ ఇన్ఫర్మేషన్ నవ్నీత్ సెహ్గల్, ఏసీఎస్ హెల్త్ అమిత్ మోహన్ ప్రసాద్లు కూడా ఇందులో ఉన్నారు. సెహ్గల్ మంచి ట్రబుల్ షూటర్ అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు.