NRC

    Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్ఆర్‭సీ’ వాగ్దానం.. మరో వివాదానికి తెరలేపిన బీజేపీ

    May 1, 2023 / 01:58 PM IST

    నందిని పాల వ్యవహారం, ప్రభుత్వ పనుల్లో ప్రజాప్రతినిధులు 40 శాతం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు బీజేపీని ఇరుకున పెట్టాయి. ఈ రెండు అంశాలను విపక్షాలు ఆయుధంగా మలుచుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి. అయితే ఎన్ఆర్‭సీ ద్వారా విపక్షాలని ఇరుకున పెట్టేంద

    Rakesh Tikait : ఓవైసీ-బీజేపీది మామ-మేనల్లుడి బంధం

    November 22, 2021 / 06:15 PM IST

    హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఈఎస్ఐ కుంభ‌కోణం కేసు : 4 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఏసీబీ

    September 1, 2020 / 06:23 PM IST

    తెలంగాణ రాష్ర్టంలో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఈఎస్ఐ కుంభ‌కోణం కేసులో భారీ స్థాయిలో ఆస్తులను సీజ్ చేసింది ఏసీబీఐ. దాదాపు రూ. 4 కోట్ల విలువైన ఆస్తుల‌ను అవినీతి నిరోధ‌క శాఖ‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌ధాన నిందితుల్లో ఐఎంఎస్ డైరెక్ట‌ర్ దే�

    తెలంగాణ నుంచి వెళ్లిపోతా, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    March 17, 2020 / 06:58 AM IST

    తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్

    CAAను వ్యతిరేకిస్తే దేశద్రోహులు అవుతారా?

    March 16, 2020 / 06:29 AM IST

    ‘దేశంలో విభజన తెస్తామంటే తాము ఊరుకోం..అసహన వైఖరి మంచిది కాదు..CAAపై పార్లమెంట్‌కు ఒకటి ఇచ్చి..బయట వేరే ఎందుకు ?..చేస్తే బాజాప్తా చేయండి..దేశంలో ఉన్న ఎంటర్ సిస్టంను పిలవండి’..అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. CAAకు వ్యతిరేకంగా తీర్మా

    CAA వద్దే వద్దు: గోలీ మారో సాలోంకు అంటారా ? ఏం భాష – కేసీఆర్

    March 16, 2020 / 05:59 AM IST

    పార్లమెంట్ సభ్యులు, కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ‘గోలీ మారో సాలోంకు’ అంటారా ? ఏం భాష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఉద్రిక్తలు సృష్టించి..రాక్షసానందం పొందడం శ్రేయస్కర�

    ముగియనున్న టి. అసెంబ్లీ సమావేశాలు : నేడు CAAపై వ్యతిరేక తీర్మానం

    March 16, 2020 / 12:46 AM IST

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. వాస్తవానికి మార్చి 20 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనాపై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సంబంధించి ఆదివారం సా�

    61 MLAలకు బర్త్ సర్టిఫికెట్లు లేవు….NPR,NRCలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం

    March 13, 2020 / 03:21 PM IST

    వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జ‌న్మ ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవ‌న

    గుజరాత్ లో NRC గురించి ఆందోళన ఎందుకు లేదో తెలుసా!

    March 9, 2020 / 03:59 PM IST

    దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA),ప్రతిపాదిత NRCలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువగా ముస్లింల నుంచి సీఏఏ,ఎన్ఆర్సీ పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంమం�

    మూడేళ్ల బాలుడికి కరోనా : భారత్‌లో 41కి చేరిన కేసులు

    March 9, 2020 / 05:49 AM IST

    భారత్‌ను కరోనా భయం వీడడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య క్రమ క్రమం పెరుగుతోంది. కేరళ రాష్ట్రంలో ఓ మూడేళ్ల బాలుడికి వైరస్ లక్షణాలు కనిపించడంతో కలకలం రేపింది. చిన్నారి కుటుంబం ఇటీవలే ఇటలీకి వెళ్లివచ్చింది. అక్కడ కరోనా వైరస్ విజృంభిస్తున్�

10TV Telugu News