-
Home » NSUI
NSUI
నీట్ పరీక్షపై వివాదం.. విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లిన హైదరాబాద్
June 18, 2024 / 01:05 PM ISTవివాదాస్పదంగా మారిన నీట్ యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో విద్యార్థి సంఘాలు మంగళవారం నిర్వహించిన ధర్నాలతో హైదరాబాద్ దద్దరిల్లింది.
హెచ్సీయూ విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్
May 12, 2024 / 01:46 PM ISTఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడటంతో ఆదివారం రేవంత్ కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు.
విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆట మధ్యలో ఆసక్తికర ఘటన
May 12, 2024 / 12:30 PM ISTహైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సరదాగా ఫుట్బాల్ ఆడారు. బంతిని గోల్ చేసేందుకు విద్యార్థులతో కలిసి పోటీపడ్డారు.
DUSU Poll Result 2023: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఏబీవీపీ.. ఉపాధ్యక్ష పదవి గెలుచుకున్న ఎన్ఎస్యూఐ
September 23, 2023 / 06:31 PM ISTలెక్కింపు 24 రౌండ్ కు వచ్చేప్పటికి అధ్యక్ష స్థానంలో ఏబీవీపీ 21,555 ఓట్లు గెలుచకోగా, ఎన్ఎస్యూ 17,833 ఓట్లు గెలచుకుంది. ఇక ఉపాధ్యక్ష పదవి రేసులో ఏబీవీపీ 18,763 ఓట్లు గెలుచకోగా, ఎన్ఎస్యూ 19,703…
Kanhaiya Kumar: కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ ఎన్ఎస్యూఐ ఇన్ఛార్జిగా కన్నయ్య కుమార్.. ఎన్నికల వేళ కీలక నిర్ణయం
July 6, 2023 / 06:47 PM ISTఎన్ఎస్యూఐ అంటే ఏంటీ? కన్నయ్య కుమార్ ఎవరు?
Agnipath Protest : సికింద్రాబాద్ అల్లర్లతో మాకు సంబంధం లేదు-NSUI బల్మూరి వెంకట్
June 17, 2022 / 02:31 PM ISTఅగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలకు ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చెప్పారు.
NSUI ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత
December 20, 2021 / 09:49 PM ISTNSUI ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత
Jr Colleges Bandh : తెలంగాణలో రేపు ఇంటర్ కాలేజీలు బంద్
December 19, 2021 / 06:59 PM ISTతెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51శాతం మంది ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితాలు చూసి పలువురు విద్యార్థులు..
Amit Shah Missing : అమిత్ షా కనబడట్లేదంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు..మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటూ నెటిజన్లు సెటైర్లు
May 13, 2021 / 03:35 PM ISTకరోనా విజృంభణతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర హోం మంత్రి ఎక్కడ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నావ్లో హైటెన్షన్ : బీజేపీ నేతలను అడ్డుకున్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలు
December 7, 2019 / 02:07 PM ISTఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.