Home » NSUI
వివాదాస్పదంగా మారిన నీట్ యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో విద్యార్థి సంఘాలు మంగళవారం నిర్వహించిన ధర్నాలతో హైదరాబాద్ దద్దరిల్లింది.
ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడటంతో ఆదివారం రేవంత్ కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సరదాగా ఫుట్బాల్ ఆడారు. బంతిని గోల్ చేసేందుకు విద్యార్థులతో కలిసి పోటీపడ్డారు.
లెక్కింపు 24 రౌండ్ కు వచ్చేప్పటికి అధ్యక్ష స్థానంలో ఏబీవీపీ 21,555 ఓట్లు గెలుచకోగా, ఎన్ఎస్యూ 17,833 ఓట్లు గెలచుకుంది. ఇక ఉపాధ్యక్ష పదవి రేసులో ఏబీవీపీ 18,763 ఓట్లు గెలుచకోగా, ఎన్ఎస్యూ 19,703 ఓట్లు గెలచుకుంది.
ఎన్ఎస్యూఐ అంటే ఏంటీ? కన్నయ్య కుమార్ ఎవరు?
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలకు ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చెప్పారు.
NSUI ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51శాతం మంది ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితాలు చూసి పలువురు విద్యార్థులు..
కరోనా విజృంభణతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర హోం మంత్రి ఎక్కడ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.