Home » nta
నీట్ యూజీ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాటు పూర్తిచేసింది. సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష జరుగనుంది.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వం పలు అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా నేటి నుంచి జేఈఈ మెయిన్ మూడవ విడత పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్ను నాలుగు విడతలుగా నిర్వ�
కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇంజినీరింగ్లో ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు జరగాల్సిన
JEE Main-2021 Exams : జేఈఈ మెయిన్-2021 పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. IIT, NIT తదితర ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలు.. బుధ, గురు, శుక్రవారాల్లోనూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీ
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ,ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE Main- 2021)పరీక్ష షెడ్యూల్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)విడుదల చేసింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణల�
దేశ వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేసింది. MBBS, BDS కోర్సుల్లో (2020-21) అడ్మిషన్ల కో�
వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTF) పలు నిబంధనలు విధించింది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాట
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థలల్లో బీటెక్ అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తి లేదని, ముందుగా నిర్ణయించిన షెడ్యూలు తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ వర�
JEE Main పరీక్షలు తెలుగులో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతు�