Home » NTR District
గత ప్రభుత్వంలో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూశామని, అరకొరగా ఫీజురీయింబర్స్మెంట్తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, బకాయిలు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద గతేడాది అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా జగన్ నేరుగా 9.86లక్ష
ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ లో ప్రమాదం జరిగింది. వైర్ తెగి లిఫ్ట్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లాలో పేలిన గ్యాస్ సిలిండర్
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో హత్యాయత్నం కలకలం రేపింది. ప్రియురాలి భర్తపై ప్రియుడు పట్టపగలే దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీనివాస్ నడుచుకుంటూ వెళుతుండగా.. శ్రీనివాస్ భార్య ప్రియుడు శంకర్ వెనుక నుంచి �
కొంతకాలంగా నవ్యతను భర్తతోపాటు, అత్తారింటి సభ్యులు పలు రకాలుగా వేధిస్తున్నారు. దీంతో నవ్యత భర్తతోపాటు, అత్త తరఫు కుటుంబంపై నాగ దుర్గారావు చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, నవ్యత అత్తామామలు తమకున్న పలుకుబడి ఉపయోగించి కేసు
విజయవాడ శివారు ప్రాంతాలలో గతేడాది కలకలం రేపిన చెడ్డీగ్యాంగ్ దొంగతనాలకు సంభిందించి కీలక ముఠా సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రానికి మధ్యలో ఉంది కనుక.. రాజధానిని అమరావతిలో ఉంచాలని టీడీపీ నేతలు అంటారు.. మరి అదే ఫార్ములా హిందూపురంకి వర్తించదా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పెంపు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.