Home » NTR District
గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ వీడియోలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని రెండో భార్య వరమ్మ ఆనంద్ బాబు ప్రశ్నించారు.
కొద్ది రోజుల తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో ఓ మహిళను దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపారని తెలుసుకున్నారు. మృతురాలు నాగేంద్రమ్మగా భావించిన భర్త, కుమారులు ఆమెకు కర్మకాండలు కూడా జరిపించారు.
సజ్జనరావు రాతలు చూడండంటూ అతడి ఇంటి చుట్టుపక్కల మహిళలకు కూడా వాటిని చూపించారు.
బస్టాండ్ లో ఉండగానే బసు టైరు ప్రాబ్లం ఉందని.. ప్రత్యామ్నాయంగా మరో బస్సు అరెంజ్ చేయాలని అధికారులకు డ్రైవర్ చెప్పారు. టైరు బాగాలేని బస్సునే పంపడంతో మార్గంమధ్యంలో కంచికచర్ల ఫ్లై ఓవర్ వద్ద టైరు నుండి వాసన రావడంతో డ్రైవర్ బ్రేక్డౌన్ చేసి బస్సున�
యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.
జూన్10వ తేదీన జ్యోతి అత్తింట్లో వివాదం నెలకొంది. వివాదం కారణంగా కక్ష పెట్టుకొని జ్యోతిని చంపాలని అత్తింటి కుటుంబం ప్లాన్ చేసుకుంది.
జగన్ ముత్తాతలు అనంతపురంలో అడుక్కున్నారని.. జగన్ తాత కడపకు వెళ్లి రౌడీయిజం చేసి కోట్లల్లో ఆస్తి సంపాదించాడని పేర్కొన్నారు. 2019లో జగన్ ను గెలిపించటం ప్రజల తప్పేనని తెలిపారు.
దేవినేని ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని స్పష్టం చేశారు.
అభివృద్ధి నిధుల కోసం కచ్చితంగా కేశినేని నానితో మాట్లాడతానని డాక్టర్ జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. తాను అందరినీ పలకరిస్తాను, అందరినీ గౌరవిస్తానని చెప్పారు.
గత ప్రభుత్వం హయాంలో దోపిడీ పాలన సాగిందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి పైరవీ లేకుండా, లంచాలు లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మనది డీబీటీ (డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్) అయితే, గత ప్రభుత్వంలో �