Home » ODI World Cup-2023
మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు అన్న చందంగా తయారైంది శ్రీలంక జట్టు పరిస్థితి. అసలే వన్డే ప్రపంచకప్లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
అసలే ఓటమి బాధలో ఉన్న పాక్ అభిమానులకు, ఆ జట్టు మాజీ క్రికెటర్లకు కెప్టెన్ బాబర్ ఆజాం చేసిన పని ఏ మాత్రం నచ్చలేదు. దీంతో బాబర్ పై సోషల్ మీడియా వేదికగా వారు మండిపడుతున్నారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు అఫ్గానిస్థాన్ జట్టు షాకిచ్చింది.
దాయాదుల పోరును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. వారిలో అత్యధికులు భారతీయులే. దీంతో మ్యాచ్ ఆరంభం నుంచి ముగిసే వరకు భారత్ భారత్ అనే నామస్మరణతో స్టేడియం మారుమోగి పోయింది.
అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల
మ్యాచ్ తరువాత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడారు.. ‘మేం బాగా ప్రారంభించాము.. మంచి భాగస్వామ్యంతో పరుగులు రాబట్టాలని చూశాం. కానీ, వెంటవెంటనే ఔట్ కావడంతో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాం. మా లక్ష్యం 280 - 290 పరుగులు. ఆ మార్క్ ను మేం చేరుకోలేకపోయాం అ�
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 300 సిక్సర్లు కొట్టిన మొదటి భారత బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు.
వన్డే ప్రపంచకప్లో భారత్ అదరగొడుతోంది. వరుసగా మూడో మ్యాచులోనూ విజయం సాధించింది.
గంభీర్ స్పందించాడు. మ్యాచ్లో టాస్ తరువాత స్టార్స్పోర్ట్స్తో గంభీర్ మాట్లాడుతూ.. ప్రపంచకప్లో పాల్గొనేందుకు వచ్చినందున పాకిస్థాన్ జట్టును అగౌరవపరచవద్దని అభిమానులను కోరాడు.
మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ పొరబాటు చేశాడు. అయితే.. కాసేపటి తరువాత తన పొరబాటును గుర్తించిన కోహ్లీ దాన్ని సరిదిద్దుకున్నాడు.