Home » ODI World Cup-2023
ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది.
సౌతాఫ్రికా జట్టుకు నెదర్లాండ్స్ జట్టు షాకిచ్చింది. 38 పరుగుల తేడాతో సంచలనం విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 245 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్ట్స్ 68 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ను రెండు విజయాలతో ఆరంభించింది పాకిస్థాన్. అయితే.. మూడో మ్యాచ్లో టీమ్ఇండియా చేతిలో ఓటమి పాలైంది.
వన్డే ప్రపంచకప్లో భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసి మూడు రోజులు అయినప్పటికీ పాకిస్థాన్ జట్టుపై విమర్శల జడివాన మాత్రం ఆగడం లేదు.
వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. సోమవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆస్ట్రేలియా అభిమాని చేసిన పని ప్రస్తుతం స�
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భారత్ అదరగొడుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించి ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా శ్రీలంక పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తరువాత మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడడంపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సరదాగా కామెంట్లు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక వీడియోను పోస్టు చేసింది. ఇందులో పాకిస్థాన్ ఆటగాళ్లను అత్యుత్తమ పుల్ షాట్లు ఆడే బ్యాటర్ ఎవరో చెప్పమని అడిగారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మొన్నఇంగ్లాండ్ జట్టును అఫ్గానిస్థాన్ ఓడించగా తాజాగా దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ చిత్తు చేసింది.
శ్రీలంక - ఆస్ట్రేలియా మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు నిశాంక, కుశాల్ పెరీరా ఆ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు.