Home » Odisha Train Accident
సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని శనివారం అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది.
ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Odisha Train Accident : కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించిన తెలుగు ప్రయాణికులపై క్లారిటీ వచ్చింది. మొత్తం 178 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ లో దిగాల్సి ఉంది.
రైలు ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడం, స్టాప్ లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఈ రైలును ప్రిఫర్ చేస్తారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 300కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మూడు రైళ్లు ఢీకొనడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది.
ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం గురించి నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం ఒక మిస్టరీ అనీ ఇలాంటి ప్రమాదాన్ని తొలిసారిగా చూస్తున్నానని అన్నారు.
బాలాసోర్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన ఘటనలో 300 మందికి పైగా మరణించారు.మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పడంతో అవి ఎదురుగా ఉన్న రైల్వే
క్షతగాత్రుల్ని తరలింపులోను..చికిత్స అందించటంలోను భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి.
దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.