Offer

    రెండేళ్లు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటా, వాయిస్ కాల్స్.. రిలయన్స్ జియో బంపరాఫర్

    February 27, 2021 / 01:44 PM IST

    Jio Phone 2021 bumper Offer: భారత టెలికం రంగంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, తాజాగా మరో బంపరాఫర్ ను ప్రకటించి, పోటీలో ఉన్న ఇతర టెల్కోలకు షాక్ ఇచ్చింది. అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది. New JioPh

    సల్మాన్ కు చెందిన గుర్రం అమ్ముతామని మోసం, హైకోర్టు మెట్లు ఎక్కిన మహిళ

    February 13, 2021 / 07:38 PM IST

    Horse Owned by Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరిట గుర్రాన్ని విక్రయిస్తామని చెబుతూ..ఓ మహిళను మోసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ…పోలీసులను ఆశ్రయించింది. అక్కడ రెస్పాండ్ సరిగ్గా లేకపోయేసరికి

    చర్చల సమయంలో ప్రభుత్వం పెట్టిన భోజనం తినని రైతులు

    December 3, 2020 / 04:13 PM IST

    Farmers Refuse Lunch At Meet With Government నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులతో ఇవాళ కేంద్రం మరోసారి చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు ప్రారంభింది. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్,సో

    అమ్మకానికి ట్రంప్ హెలికాఫ్టర్.. ధర ఎంతంటే?

    November 9, 2020 / 07:35 AM IST

    Trump:ఆల్మోస్ట్ అమెరికా అధ్యక్ష పదవి దూరమై, వైట్ హౌస్ నుంచి దూరం అయ్యే పరిస్థితి వచ్చేసింది. జో బైడెన్‌పై ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో ఓడిన ట్రంప్.. ఇక పదవి కోల్పోయి సాధారణ వ్యక్తిగా మారిపోబోతున్నారు. ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్ ఎక్కువగా వాడే వ్యక

    మెట్రో స్మార్ట్‌ కార్డు ప్రయాణికులకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్

    November 2, 2020 / 01:56 AM IST

    Metro smart card : మెట్రో స్మార్ట్‌ కార్డున్న ప్రయాణికులకు క్యాష్‌ బ్యాక్‌ పథకంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌ఎండీ స్పష్ట ఇచ్చింది. స్మార్ట్‌ కార్డ్ కొనుగోలు లేదా రీచార్జీ చేసిన నాటి నుంచి 90 రోజులపాటు క్యాష్‌ బ్యాక్‌ స్కీం వర్తిస్తు�

    గ్రేటర్ మునిగిన వేళ, గర్భీణి కోసం మెట్రో రైలు పరుగు

    October 17, 2020 / 08:35 AM IST

    Hyderabad Metro : అవును మీరు వింటున్నది నిజమే. ఒక్కరి కోసం మెట్రో రైలు పరుగులు తీసింది. ఇది ఎక్కడో జరిగింది కాదు. హైదరాబాద్ లో. సర్వీసు సమయం ముగిసినా..గర్భిణీ కోసం ప్రత్యేకంగా రైలును నడిపి ఆ ఒక్కరిని భద్రంగా గమ్యానికి చేర్చారు మెట్రో సిబ్బంది. ఈ విషయాన్న

    గుళ్లలో గంజాయి ప్రసాదం, దమ్ము కొట్టాలి

    September 10, 2020 / 05:58 AM IST

    Karnataka temples : గుళ్లలో స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఇచ్చే ప్రసాదం ఏంటీ ? పులిహోర, దద్దోజనం, శోండెలు, లడ్డూలు, వడలు, ఇలా కొన్నింటిని ప్రసాదంగా భక్తులకు ఇస్తుంటారు కదా..కానీ..అక్కడి గుళ్లలో మాత్రం గంజాయిని ప్రసాదంగా ఇస్తుంటారు. దమ్ముతో మత్తులోకి తీసుక

    Jio బంపర్ ఆఫర్ : JioFi ఐదు నెలలు ఉచిత డేటా

    August 15, 2020 / 08:39 AM IST

    74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా Jio బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో నుంచి జియోకు ఫ్రీ కాల్స్, ఐదు నెలల పాటు ఉచిత డేటా అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం పొందాలంటే..రూ. 1, 999 పెట్టి JioFi (జియో ఫై) కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అంతేగాకుండా..జ

    సూపర్ ఐడియా, స్కూల్స్ ఇలా నిర్వహిస్తే విద్యార్థులకు కరోనా సోకుతుందనే భయమే ఉండదు

    August 2, 2020 / 03:34 PM IST

    కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ బంద్ అయ్యాయి. విద్యా సంస్థలను తిరిగి ఎప్పుడు తెరుస్తారో క్లారిటీ లేదు. దీనిపై ప్ర‌భుత్వాలు త‌ర్జ‌నభ‌ర్జ‌న ప‌

    ఇంగ్లీష్‌ బాగా మాట్లాడటం, అందంగా ఉండటం సరిపోదు…సచిన్ పైలట్ పై సీఎం గహ్లోత్‌ సంచలన ఆరోపణలు

    July 15, 2020 / 06:31 PM IST

    ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. రెబెల్‌ నేత సచిన్‌ పైలట్‌పై సీఎం అశోక్‌ గహ్లోత్‌ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి రాజస్ధాన్‌ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో పైలట్‌ భాగస్వామిగా మారారని ఆరోపించార

10TV Telugu News