Home » Offer
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఆన్లైన్ కస్టమర్లకు ఆఫర్ ప్రకటించింది. తమ వెబ్ సైట్లో సూసైడ్ అంటూ సెర్చ్ చేసేవారికి సాయం చేసేందుకు అమెజాన్.కమ్ ఇంక్ ఆఫర్ అందిస్తోంది.
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన పివి సింధుని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు. సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టిందని
ఎన్నికల వేళ ముంబైలోని ఓ రెస్టారెంబ్ యాజమాన్యం బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 29న ముంబైలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ రోజున ఓటేసినవాళ్లకు తమ
బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు..బైక్స్ తయారీ సంస్థ. ఇప్పుడు తాజాగా అద్దిరిపోయే బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. జీరో డౌన్ పేపెంట్ ఫెసిలిటీస్ ని కల్పిస్తోంది. రూ. 1 కూడా చెల్లించకుండానే బైక్ కు ఇంటికి తీసుకెళ్లొచ్చు. మోటొరాడ్ తాజాగా జీ310ఆర్, జీ310జీఎస్ బ�
ఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ‘రన్వే సేల్’లో భాగంగా రూ.899 మినిమిమ్ కాస్ట్ తో విమాన టికెట్ ఆఫర్ చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇది స్వదేశీ ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుందని తెల�
2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యా లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి అంబరీష్ భార్య,నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. మం�
రాయ్పూర్: పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పేరు చెబితేనే భారతీయుల పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. దేశ ప్రజల రక్తం మరుగుతోంది. పాకిస్థాన్ ను మట్టు పెట్టేయాలన్నంత కసి పెరుగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరె
బెంగళూరు : ఏదన్నా ప్రత్యేక సందర్భం వస్తే హోటల్స్ వ్యాపారులు..బట్టలు..బంగారం వ్యాపారులు కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్స్ పెడుతుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే (ప్రేమికులు దినోత్సవం) రోజున బెంగళూరులోని ఓ రెస్టారెంట్ యువత�
16వ లోక్ సభలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన చివరి ప్రసంగంపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా స్పందించారు. మోడీ తన ప్రసంగంలో 9వేలకోట్లతో దేశం విడిచిపారిపోయిన వ్యక్తి అని పరోక్షంగా తన పేరు ప్రస్తావించడంపై గురువారం(ఫిబ్రవరి-14
ఢిల్లీ : ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ కష్టమర్స్ కు ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా భారీ ఆఫర్స్ ను ప్రకటించింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక సేల్ ను నిర్వహించనుంది. ఈ క్రమంలో జనవరి 20 నుండి 22 వరకు భారీ డిస్�