Office

    లోటస్ పాండ్ ఖాళీ : జగన్ C/O అమరావతి

    May 13, 2019 / 10:26 AM IST

    పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా

    జార్ఖండ్ లో షా ర్యాలీ…బీజేపీ ఆఫీస్ పేల్చేసిన నక్సల్స్

    May 3, 2019 / 05:48 AM IST

    జార్ఖండ్‌ లో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్‌ లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్‌ పేల్చివేయడం కలకలం రేపింది.గురువారం అర్థరాత్రి బీజేపీ ఆఫీస్ పై నక్సల్స్ బాంబులు వేశారు. ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పో

    ఇంటర్ బోర్డ్ దగ్గర పోలీసుల హడావిడి : విద్యార్థులు, మీడియాపై దౌర్జన్యం

    April 22, 2019 / 09:55 AM IST

    ఇంటర్మీడియట్ బోర్డుపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దటం కంటే.. అధికారులు ఎదురుదాడికి దిగటం ఆందోళన కలిగిస్తోంది. బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్, పేరంట్స్ భ

    ప్రధాని కార్యాలయంలోనే ఉండగానే భారీ అగ్నిప్రమాదం 

    April 8, 2019 / 10:33 AM IST

    ప్రధాన మంత్రి ఆయన ఆఫీస్ లో ఉన్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం సోమవారం (ఏప్రిల్ 8)జరిగింది.

    మాఫియా పనేనా : ఆఫీసులోనే డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కాల్చివేత

    March 30, 2019 / 10:51 AM IST

    పంజాబ్ కు చెందిన డ్రగ్ ఇన్స్ పెక్టర్ దారుణహత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి తన ఆఫీసులోకి చొరబడి ఆమెపై రెండు సార్లు కాల్పులు జరిపాడు.

    గుర్తుకొస్తున్నాయి : వీహబ్ దేశానికే స్ఫూర్తి

    March 29, 2019 / 09:55 AM IST

    హైదరాబాద్: ఉత్సాహవంతులైన మహిళలను చూస్తుంటే నలభై ఏండ్ల క్రితం వ్యాపారం ప్రారంభించిన రోజులు గుర్తుకొస్తున్నాయని బయోకాన్ చైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్‌షా అన్నారు. జూబ్లీహిల్స్‌లో వీహబ్ ఆఫీసును ప్రారంభించిన మంజుదార్ షా తెలంగాణ ఏర్పడిన

    కాంగ్రెస్ పథకంపై సెటైర్లు..నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు ఈసీ నోటీసు

    March 27, 2019 / 03:58 PM IST

     ఎన్నికల హామీల్లో భాగంగా సోమవారం(మార్చి-26,2019) కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ హామీపై ప్రశ్నలు లేవనెత్తిన రాజీవ్ కుమారు కు ఈసీ నోటీసు �

    ఇప్పటివరకు రూ.14.67 కోట్లు పట్టివేత : లోక్‌సభ ఎన్నికలు

    March 22, 2019 / 03:39 AM IST

    తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.14 కోట్ల 67 లక్షల 22 వేల 448ను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.

    ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ 

    March 1, 2019 / 07:36 AM IST

    హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో ఎన్‌ఐఏ ప్రాంతీయ నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో ఈ నూతన కార్యాలయం, నివాస సముదాయాలను నిర్మించారు. 2016న �

    పీడీపీ ఆఫీస్ కి సీల్ వేసిన పోలీసులు

    February 17, 2019 / 11:30 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-17,2019) జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ పర్యటన సందర్భంగా జమ్మూలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP) ఆఫీస్ కి ఆ రాష్ట్ర పోలీసులు సీల్ వేశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ఆదివారం మధ్యాహ్నాం జ�

10TV Telugu News