Old man

    భార్య ఇంటిని వదిలి వెళ్లిందని భర్త ఆత్మహత్య

    September 6, 2020 / 07:41 AM IST

    భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో మద్యానికి బానిసైన ఇతనికి, భార్య మధ్య వాగ్వాదాలు జరుగుతుండేది. ఈ ఘటన నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి �

    దేవుడి కోసం భార్య తలను నరికాడు..పూజ గదిలో పాతిపెట్టాడు

    September 4, 2020 / 08:15 AM IST

    దేవుడిని సంతోష పెట్టాలని ఓ భర్త..భార్యను తలను నరికాడు..పూజ గదిలో పాతిపెట్టాడు. దేవతను ప్రసన్నం కోసం భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. తల, మొండం వేరు చేసి పూజ గదిలో పాతిపెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బసౌడా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుక�

    జలదిగ్బంధంలో గ్రామం…వృద్ధుడి మృతదేహాన్ని తరలించేందుకు ఎన్ని కష్టాలో?!

    August 15, 2020 / 09:31 PM IST

    కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నీటి ప్రవాహానికి కొన్ని చోట్ల కల్వర్టులు, రహదారులు కొట్టుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు నిండటంతో సైదాపూర్ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతోప

    14 ఏళ్ల కుమార్తె పెళ్లికి నో చెెప్పిందని భార్యను హత్య చేసిన భర్త

    July 30, 2020 / 08:42 AM IST

    మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. 14 ఏళ్ల కుమార్తెను మధ్య వయస్కున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని భర్త తీసుకున్న నిర్ణయాన్ని భార్య వ్యతిరేకించింది. అంతే..క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. ఈ దారుణ ఘటన Noida లో చోటు చేసుకుంది. UPలోని నోయిడా 167 సెక్టార్ లో�

    చాక్లెట్ల ఆశజూపి చిన్నారులపై 15 రోజులుగా లైంగిక దాడి

    July 6, 2020 / 02:08 AM IST

    నిజామాబాద్‌ జిల్లాలో ఓ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ల ఆశజూపి ఇద్దరు బాలికలపై 15 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ

    విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి అదృశ్యం

    July 2, 2020 / 03:37 PM IST

    విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి అదృశ్యం కలకలం రేపుతోంది. వసంతరావు అనే వృద్ధుడు వారం రోజుల నుంచి కనిపించడం లేదు. జూన్ 25 నుంచి ఇప్పటివరకు వసంతరావు ఆచూకీ తెలియడం లేదు. గత నెల 24న వసంతరావును ఆయన భార్య ఆస్పత్రిలో చేర్పించారు. వీల్ చైర్ లో ఆస్పత్�

    రికవరీ రేటు ఎక్కువగాఉన్న కేరళలో, మూడో కరోనా మరణం

    April 11, 2020 / 06:26 AM IST

    భారతదేశంలో మొట్టమొదట నమోదైన కరోనా కేసు కేరళలోనే. ఫస్ట్ లాక్‌డౌన్ ప్రకటించింది కేరళలోనే. అటువంటిది కేరళలో వైరస్ వ్యాప్తిని పటిష్ఠంగా కట్టడి చేశారు. ఎలా అంటే ఇన్ని రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన మూడో వ్యక్తి కూడా వృద్ధుడే. శనివారం ప్రభుత్వ హాస�

    కట్టుకున్న ప్రేమ ఇదే కదా: సైకిల్‌పై 120కిలోమీటర్లు భార్యతో..

    April 11, 2020 / 05:20 AM IST

    ప్రపంచవ్యాప్తంగానూ.. దేశవ్యాప్తంగానూ ఇప్పుడు ఎక్కడ చూసినా లాక్ డౌన్.. అయితే ప్రేమలు మాత్రం లాక్ అవ్వలేవుగా.. కట్టుకున్న భార్య మీద ప్రేమ ఓ వ్యక్తిని 65ఏళ్ల వయస్సులో 120కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కేలా చేసింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెల�

    కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా కుటుంబానికి కరోనా.. ఆరు నెలల చిన్నారికి పాజిటివ్

    April 4, 2020 / 05:45 PM IST

    ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. భారత్ తో కూడా కోవిడ్ 19 కలవరం రేపుతోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్యం పెరుగుతూనేవుంది. దేశంలోకెళ్ల కరోనా కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్నాయి. 6 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. గురువారం కళ్యా�

    కరోనాను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు

    April 2, 2020 / 09:37 AM IST

    కరోనా వైరస్ లక్షణాది మంది ప్రజలను బలి తీసుకొంటోంది. కానీ ఓ వృద్దుడిని ఏ మాత్రం చేయలేకపోయింది. 93 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు కోలుకున్నాడు. అంతేగాదు..ఆయన భార్య (88) ఆరోగ్యంగా ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. �

10TV Telugu News