Old man

    లాక్ డౌన్ వేళ విషాదం : హైదరాబాద్ లో ఆకలితో వృద్ధుడు మృతి

    March 30, 2020 / 10:23 AM IST

    భారతదేశం లాక్ డౌన్ అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా (నిత్యావస సరకులు, అత్యవసరం మినహా) నిలిచిపోయాయి. వలస వెళ్లిన కూలీలు, అభాగ్యులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల�

    భారత్ లో తొలి కరోనా మరణం!

    March 11, 2020 / 08:51 AM IST

    కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న కర్ణాటకలోని కలబురిగికి చెందిన ఓ వ్యక్తి ఇవాళ(మార్చి-11,2020)ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని 76ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి  యొక్క శాంపిల్స్ ను బెంగళూరు

    కారుకు మంటలు అంటుకుని వృద్ధుడు సజీవ దహనం

    January 21, 2020 / 12:15 AM IST

    వికారాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కారుకు మంటలు అంటుకుని ఓ వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు.

    సెల్యూట్ జవాన్ : మంచువర్షంలో వృద్ధుడిని కాపాడారు

    January 17, 2020 / 07:30 AM IST

    జమ్మూ కాశ్మీర్‌లో వాతావరణ పరిస్థితులు దారుణంగా పడిపోయాయి. ఇక్కడ మంచు వర్షం మరణశాసనం లిఖిస్తోంది. అందాల కొండల మాటున మృత్యుపాశం విసురుతూ మనుషులను మరణశయ్య ఎక్కిస్తోంది. స్థానికులనేకాదు సందర్శకులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇక్కడ వి�

    ట్రంప్‌కు తిక్క: ఉత్తర కొరియా

    December 10, 2019 / 03:59 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌పై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి మాటల దాడి చేసింది. ఆదివారం నిర్వహించిన కీలక ఆయుధ పరీక్షపై ట్రంప్‌ పరోక్ష హెచ్చరికలు చేయడంతో ఆ దేశం ధీటుగా బదులిచ్చింది. ‘ట్రంప్‌‌కు తిక్క ఆలోచనలు లే�

    ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి వృద్ధుడు మృతి

    December 9, 2019 / 08:18 AM IST

    దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో సబ్సిడీ ఉల్లి కో్సం వెళ్లి ఓ వృద్ధుడు మృతి చెందాడు.

    28 రోజులు సముద్రంలోనే.. రెండు తుఫాన్లు.. స్నేహితుడి శవంతో ప్రయాణం

    October 27, 2019 / 11:52 AM IST

    ఒడిశాలోని ఖైరిసాహి తీర ప్రాంతానికి పడవ కొట్టుకొచ్చింది. తీరాన్ని చూడగానే పడవలో ఒంటరిగా ఉన్న వ్యక్తి ప్రాణం లేచివచ్చినట్లయింది. అతని వివరాలు చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ముక్కునవేలేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. అండమాన్ నికోబార�

    వృద్ధుడిని చంపేసిన పంది

    October 17, 2019 / 04:13 AM IST

    పందులు దాడిచేసి ఓ వృద్ధుడిని చంపేసిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌ గ్రామంలో జరిగింది.

    బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడు

    October 15, 2019 / 03:40 PM IST

    విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధుడు మైనర్‌ బాలికను గర్భవతిని చేశాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. రాజేశ్వరరావు పేటకు చెందిన వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు.  మరో�

    ఏం జరిగింది? : జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పేలుడు

    January 29, 2019 / 01:16 PM IST

    హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి చౌరస్తాలోని అజయ్ బార్ వద్ద మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక వృధ్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్ధానికులు పోలీసులకు సమాచారమిచ్చి 108 అంబులెన్స్‌లో అతడ్ని ఆసుపత్రికి తరలించారు

10TV Telugu News