Home » Olympics
పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల యువతకు ఆసక్తి పెరుగుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడడం యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఒలింపిక్స్లో క్రికెట్ భాగం కావడంపై ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ స్పందించారు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త. విశ్వ క్రీడల్లో క్రికెట్ను చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరబోతుంది.
చేసేది నర్సు ఉద్యోగం. కానీ బాడీ బిల్డింగులతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది బెంగాల్ కు చెందిన నర్సు లిపిక దేబ్నాథ్. మాల్దాకు చెందిన 25 ఏళ్ల లిపిక చేసేది నర్సు ఉద్యోగమే అయినా రోజుకు 150 కిలోమీటర్లు బస్సులో ప్రయాణిస్తూ..విధులు నిర్వహిస్తోంది. లిపిక �
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం తన మనసులో మాట బయటపెట్టాడు. ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని మోర్గాన్ అన్నాడు. ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న టీ 10 లీగ్ లో ఢిల్లీ బుల్స్..
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు వాడిన క్రీడా పరికరాలు వేలానికి పెట్టగా.. మొదట్లో అనూహ్యమైన స్పందన లభించింది.
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం చేజారిన అథ్లెట్లకు గిఫ్ట్ లు ప్రకటించింది ప్రముఖ కార్ల కంపెనీ టాటా. చివరి వరకు పోరాడి ఓటమి చవిచూసిన అథ్లెట్లకు తమ వాహన శ్రేణిలోని ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్కడ ఓడినా.. మా మనసు గ�
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020లో 206దేశాలు 14రోజుల పాటు పాల్గొని ఆదివారంతో మెగా శిబిరాన్ని పూర్తి చేశాయి. గేమ్స్ కొందరిని హీరో చేస్తూ మరికొందరు దుఖ సాగరంలో టోర్నీని వీడారు. పట్టుదలతో బరిలోకి దిగిన ప్లేయర్ల యుక్తులు, వారిని కవర్ చేయడానికి �
భారత్కు గోల్డ్ మెడల్.. వందేళ్లలో మొదటిసారి