Home » om birla
జీవితంలో ఎలాంటి సమస్యకైనా భగవద్గీతలో పరిష్కారం ఉందంటున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ లో పాల్గొన్నారు.
ఇవాళ(ఆగస్టు-11,2021) లోక్సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్లమెంట్ లోని తన ఆఫీసులో స్పీకర్ ఓం బిర్లా.. వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తొన్న పార్లమెంటు కొత్త భవనం వచ్చే ఏడాది 2022 ఆగస్ట్ 15వ తేదీ నాటికి వాడుకునేందుకు అందుబాటులోకి రానుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది.
Speaker Om Birla’s Daughter : సోషల్ మీడియా ట్రోలింగ్స్పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె -ఇటీవల సివిల్ సర్వీసెస్కు ఎంపికైన అంజలి బిర్లా ఫైర్ అయ్యారు. నిజనిజాలు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ట్రోల్ చేస్తే ఊరుకునేది లేదని హె�
Speaker Om Birla’s Daughter లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా బ్యాక్ డోర్ ద్వారా సివిల్స్కు ఎంపికైందని…అసలు యూపీఎస్సీ పరీక్ష కూడా రాయకుండానే ఆమె సివిల్స్కి ఎంపికైందని ఆరోపిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్గా మారాయి. తం�
Lok Sabha Speaker:లోక్సభ స్పీకర్ ఓంబిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓంబిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు.జస్థాన్ రాష్ట్రం కోటాలోని తన నివాసంలో శ్రీకృష్ణ బిర్లా తుదిశ్వాస విడిచారు. శ్రీకృష్ణ బిర్లా గత కొన్ని రో�
వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ఎంపీలు సిద్ధం అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై వేటు వేయాలంటూ కాసేపట్లో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను వైసీపీ నేతలు కలవనున్నారు. రాఘురామ కృష్ణంరాజుపై వేటు వేయాలని విజ్ఞప్తి చేయబోతు�
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 5న లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఈ నెల 5న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తక్షణమే ఈ ఏడుగురిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బుధవారం