Home » om birla
లోక్సభ స్పీకర్ గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.
లోకసభ స్పీకర్ ఎన్నికలో ఏపీ నుంచి తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారని చర్చజరిగింది.
ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ నామినేషన్ దాఖలు చేయగా.. ఎన్డీయే కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓంబిర్లా నామినేషన్ దాఖలు చేశారు.
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ నెక్ టు నెక్ మెజార్టీతో పవర్లోకి రావడంతో.. స్పీకర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.
సభలో జరుగుతున్న గందరగోళాన్ని దేశ ప్రజలు స్వాగతించరని పేర్కొన్నారు. సభలో బిల్లులపై సభ్యులు వారి వారి అభిప్రాయాలను చర్చల ద్వారా సభ ముందు ఉంచాలని కోరారు.
మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి మౌనం వీడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్కు అధిపతులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
వచ్చే సోమవారమే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీన్ని పూర్తిగా కాంస్యంతో నిర్మించారు. ఇది 6.5 మీటర్ల ఎత్తు, 4.4 మీటర్ల వెడల్పు ఉంది. ఈ చిహ్నం బరువు 9,500 కిలోలు.
కొంతమంది కేటుగాళ్లు ఏకంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఆయన ప్రొఫైల్ ఫొటో పెట్టుకుని, ఆయన పేరుతోనే కొంతమంది ఎంపీలకు మెసేజ్లు కూడా చేస్తున్నారు.