Home » Omicron Variant
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం
ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని 141 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. అయితే వీరిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు 93 మంది ఉండటం గమనార్హం
ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. భారత్ సహా ఇతర దేశాల్లో ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. ఈ వేరియంట్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు సైంటిస్టులు.
ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునే క్రమంలో యాంటీబాడీలను గుర్తించారు శాస్త్రవేత్తలు. మానవశరీరంలో ఉత్పరివర్తనాలు చెందినా మారని భాగాలపై....
నిన్నమొన్నటివరకు దేశంలో ఆరు వేల కేసులు నమోదవగా.. పాజిటివ్ కేసుల సంఖ్య లేటెస్ట్గా 9వేల మందికిపైగా కరోనా సోకింది.
రాష్ట్రంలోని 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది వ్యాక్సిన్ తీసుకోలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
ఒమిక్రాన్ రూపంలో కొవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న వేళ.. దేశంలో త్వరలోనే మరో 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలోని జవహర్ నవోదయ స్కూల్ లోని 19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ రావడంతో షాక్ అయింది మేనేజ్మెంట్. దాంతో పాటుగా మరో 450మంది విద్యార్థులకు పరీక్షలు జరపగా ఇంకో 33మందికి..
కేసులు పెరుగుతున్నా మారని ప్రజల వైఖరి
ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరింది.