Home » Omicron
దేశ రాజధానిలో మంగళవారం మరో నాలుగు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు వెలుగుచూశాయి. తో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరందరూ విదేశాల
బ్రిటన్_కు టైడల్ వేవ్ ముప్పు!
బ్రిటన్కు టైడల్ వేవ్ ముప్పు!
ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తి కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బ్రిటన్ లో 25వేల నుంచి 75వేల మధ్యలో
బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృత అరోరా కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన టెస్ట్ లలో వీరిద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని.. కొద్ది రోజులుగా వీరితో సన్నిహితంగా మెలిగిన
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 141 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 యాక్టివ
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 7,774 కరోనా కేసులు నమోదయ్యాయి.
రెండు గంటల్లోనే ఒమిక్రాన్ ఫలితం..!
ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
దేశంలో రెండు వారాలుగా కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది.