Home » Omicron
కరోనావైరస్ మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,503 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
అసలే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. వైరస్ దెబ్బతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది చాలదన్నట్టు మరో వైరస్..
అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు డీజీసీఏ పొడిగించింది. కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" నేపథ్యంలో జనవరి-31,2020 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏపీలో 31వేల 101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి..
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న వెళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన దగ్గర ఓ గుడ్ న్యూస్ ఉందంటూ ముందుకొచ్చారు. ఫైజర్-బయోఎన్ టెక్ అభివృద్ధి చేసిన
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38వేల 085..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31వేల 957 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 181 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. గుంటూరు, కృష్ణా..
ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ ఫలితాలు త్వరగా వచ్చేలా ఐసీఎంఆర్ కొత్త కిట్ రూపొందించింది. RT-LAMP అనే కిట్ ద్వారా నిపుణుల అవసరం లేకుండా సులభంగా కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని, అరగంట..
మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మరోసారి యథాతథంగా ఉంచింది.