Home » Omicron
రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కేసుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
దక్షిణాఫ్రికాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దినదినగండంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఆ దేశాలన్నీ కేసులు పెరుగుతున్నప్పటికీ...
తెలంగాణలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ కేసులు నమోదు కాలేదని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్. శ్రీనివాస్రావు చెప్పారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వణుకు పుట్టిస్తున్న వేళ హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో కరోనా కలకలం రేగింది. పీరంచెరువులోని ఓ అపార్ట్ మెంట్ లో ఏకంగా 10మందికి పాజిటివ్ గా..
దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ముందు ఎలుకల్లో వృద్ధి చెంది మనుషుల్లోకి వచ్చిందా?
గతంలో కరోనా బారిన పడినవారికి..ఒమిక్రాన్ సోకదనుకుంటే పొరపాటేనని అటువంటి అపోహలను పక్కన పెట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని పరిశోధకులు స్పష్టం చేశారు.
ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ 38 దేశాలకు వ్యాపించిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో.. ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. రిటర్న్ టు ఆఫీస్ ప్లాన్ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు చెప్పడం మరింత ఆందోళ
దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలోనూ అడుగుపెట్టింది. ఇంతవరకు మనం చూసిన వేరియంట్స్ కన్నా ఒమిక్రాన్ ఏమంత డేంజర్ కాదని చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు మాత్రం..