Home » Omicron
భారత్ను వెంటాడుతున్న ఒమిక్రాన్ భయం
ఏపీకి ఒమిక్రాన్ టెన్షన్.. విదేశాల నుంచి వచ్చిన 30 మంది మిస్సింగ్
40 ఏళ్లు పైబడినవారందరూ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని టాప్ ఇండియన్ జీనోమ్ సైంటిస్టులు సిఫార్సు చేశారు. COVID-19 యొక్క జన్యు వైవిధ్యాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం
కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన ఓల్డ్బోయినపల్లిలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు.
రెండు దుష్ట కోవిడ్-19 వేరియంట్లు ఒకచోట చేరి వాటి అత్యంత ప్రభావవంతమైన ఉత్పరివర్తనాలను పంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది?
: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 9216మందికి కరోనా సోకగా,మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. గత 24 గంటల్లో 391 కరోనా మరణాలు నమోదుకాగా,ఇప్పటివరకు
: జైపూర్లోని దాదీ కా ఫాటక్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులకు తాజాగా కొవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. వీరందరూ ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి
ఇప్పటికే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ రకాలకు తోడు కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" వేగంగా వ్యాపించటం ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఒమిక్రాన్ కు సంబంధించి రోజుకొక
బెంగళూరులో ఒమిక్రాన్ పేషెంట్ నుంచి ఐదుగురికి పాజిటివ్!
భారత్ లో బయటపడిన రెండు "ఒమిక్రాన్" కేసుల్లోని బాధితుల్లో ఒకరు దుబాయ్ వెళ్లిపోయినట్టు కర్ణాటక అధికారులు తెలిపారు. కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తో నవంబర్-20న దక్షిణాఫ్రికా నుంచి